GHMC Office: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆమ్రపాలి కాటతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి..
Bandlaguda Jagir: హైదరాబాద్లోని బండ్లగూడలో గణేష్ లడ్డూలు రికార్డు స్థాయిలో ధర పలికింది. ఏకంగా 1.87 కోట్లు పలికింది. బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద లడ్డూల వేలం నిర్వహించగా..
Big Breaking: ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోలీసులతో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ వాగ్వాదానికి దిగారు.
Kishan Reddy: నేడు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ..
Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర కొనసాగుతుంది. టెలిఫోన్ భవన్ వద్దకు ఖైరతాబాద్ ఘననాధుడు చేరుకున్నాడు. ఎన్టీఆర్ మార్క్ లో పోలీసులు..
Telangana: సెప్టెంబర్ 17న దేశంలో హైదరాబాద్ రాష్ట్ర విలీన వేడుకలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం అధికారికంగా నిర్వహిస్తుండగా, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ
Khairatabad Ganesh: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని శాఖల అధికారులు తమ పనిలో నిమగ్నమయ్యారు.