అతిత్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అతిత్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించనున్నట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఆర్డీఏ కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు.. ఇక, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించవచ్చు అని తెలిపిన విజయసాయి… రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ నుంచి పాలన కొనసాగించారని గుర్తుచేశారు. ఖచ్చితమైన తేదీ చెప్ప లేము.. కానీ, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని నుంచి పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు విజయసాయి.
మరోవైపు.. విశాఖలోని పార్కులు, నీటి వనరులు పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నామన్నారు ఎంపీ విజయసాయి.. జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం వార్డు డవలప్ మెంట్ ప్లాన్ కోసం కమిటీలు వేశామన్న ఆయన.. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రహదారి నిర్మాణం…ముడసర్లోవ పార్క్ను రూ.3 కోట్లతో బృందావన్ గార్డెన్స్ తరహా అభివృద్ధి, సుందరీకరణ చేస్తామన్నారు.. కోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత పంచ గ్రామాల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.. సింహాచలం దేవస్థానం భూముల రక్షణ కోసం గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించిన ఎంపీ.. విస్తృతంగా చర్చించిన తర్వాత నిర్ణయించామని.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
తాజావార్తలు
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!