Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు ఒక విఫల నాయకుడు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి… తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ఒక విఫల నాయకుడు.. కుప్పం నియోజకవర్గాన్ని కూడా నిలుపుకోలేక పోయారని వ్యాఖ్యానించారు.. చంద్రబాబు తాను మొదటి సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును ఘనంగా నిర్వహించుకున్నారు.. మొదటి సారి ముఖ్యమంత్రి ఎలా అయ్యారో, పదవి కోసం పన్నిన కుట్రలు కూడా ప్రజలకు చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు.. ఎన్టీఆర్ అద్భుతమైన మెజారిటీతో 1995 ఎన్నికల్లో గెలిస్తే… వ్యవస్థలను మేనేజ్ చేసి కుట్ర పూరితంగా ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు అని ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటుకు ఎన్టీఆర్ చనిపోయారని విమర్శించిన సజ్జల.. వెన్నుపోటు ద్వారా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన రోజును చంద్రబాబు వేడుకలా చేసుకోవటం చూస్తే ఈ మనిషికి సిగ్గు ఉందా అనే అనుమానం వస్తుందన్నారు.
Read Also: Twitter: గుడ్న్యూస్ చెప్పిన ట్విట్టర్.. ఏళ్లుగా ఎదురుచూస్తోన్న ఆ ఫీచర్ వచ్చేసింది..! కానీ..?
Also Read
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
మేము సింగిల్గా పోటీ చేస్తామని వినయంగా, ధైర్యంగా చెబుతున్నాం.. చంద్రబాబు ఎందుకు చెప్పలేక పోతున్నాడు ఒంటరిగా పోటీ చేస్తామని? అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి… 30 ఏళ్ళుగా కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నా కుప్పం బ్రాంచ్ కెనాల్ను ఎందుకు పూర్తి చేయలేదు? అని నిలదీసిన ఆయన.. చంద్రబాబు హయాం అనగానే జన్మభూమి కమిటీలు, రెయిన్ గన్స్, బెల్ట్ షాపులు గుర్తుకు వస్తాయని ఎద్దేవా చేశారు.. ఇక, వచ్చే ఎన్నికల నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రకటించారు.. మేము పారదర్శకతతో ఉన్నాం.. పోలవరం పాపం చంద్రబాబుదే అని అందరికీ తెలిసిన అంశమే అన్నారు.. ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టుపెట్టిన వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నాడని మండిపడ్డ ఆయన.. ప్రత్యేక హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు.. ఇవాళ.. మళ్లీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెబుతున్నాడని సెటైర్లు వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.
తాజావార్తలు
-
Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. సీఎస్కే, ఎంఐ కాదు టాప్లో కేకేఆర్!
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?