Vizag: తప్పుడు కేసు పెట్టారన్న అవమానంతో ఓ వ్యక్తి సూసైడ్.. మృతదేహంతో బంధువుల ఆందోళన!
- విశాఖలోని గోపాలపట్నంలో యువకుడు ఆత్మహత్య..
- తనపై దొంగతనం కేసు పెట్టారని అవమానంతో సూసైడ్..
- మృతదేహంతో పోలీస్ స్టేషన్ ఎదుట బంధువుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag: విశాఖపట్నంలోని గోపాలపట్నం ఇందిరానగర్ లో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు కేసు పెట్టారన్న అవమానంతో ఆనంద్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. తన స్నేహితుడి పర్సు ఏడాది కిందట పోవడంతో అది గత రెండు రోజుల క్రితం ఆనంద్ కి దొరకడంతో ఆనంద్ తో పాటు మరో వ్యక్తిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో సోమేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆనంద్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నేరం అంగీకరించమని ఒత్తిడి తేవడంతో.. తనపై దొంగతనం కేసు అంటగట్టారనే మనస్థాపంతో ఆదివారం నాడు మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడని తల్లి ఆరోపించింది.
Read Also: Sukumar: దుబాయ్ లో సుకుమార్ క్యాంపు !!
Also Read
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
- INS Mahendragiri: విశాఖలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఇక, కేవలం సోమేశ్ తప్పుడు కేసు పెట్టడం వలన తమ కుమారుడు ఆనంద్ ఆత్మహత్యకి పాల్పడ్డాడని మృతుడి తల్లి పేర్కొంది. తమకు న్యాయం చేయాలని గోపాలపట్నం పోలీస్ స్టేషన్ దగ్గర బంధువులు ఆనంద్ మృతదేహంతో నిరసన వ్యక్తం చేశారు. అయితే, మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులకు పోలీసులు సర్ధి చెప్పడంతో పాటు ఆనంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?