Minister Kandula Durgesh: సర్క్యూట్లుగా పర్యాటక రంగ అభివృద్ధి.. త్వరలో పర్యాటక శాఖ ఉత్సవాలు..
- రాష్ట్రంలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం..
- విశాఖ పరిసర ప్రాంతాలను ఒక టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తాం..
- టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టె వారందరితో ఒక సదస్సు నిర్వహించాం..
- విశాఖ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kandula Durgesh: రాష్ట్రంలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాం అన్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.. విశాఖ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన పరావస్తు పద్యపీఠం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ను ఆయన.. చిన్నయ్య సూరి పేరిట సత్కారం చేశారు.. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. తెలుగు భాష ఔన్నత్యం కోసం కృషి చేసిన చిన్నయ్య సూరి పేరిట సత్కారం పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక శాఖ నిర్వహించే ఉత్సవాల తేదీలను ప్రకటిస్తామన్నారు.. ఇక, రాష్ట్రంలో సర్క్యూట్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్న ఆయన.. విశాఖపట్నం పరిసర ప్రాంతాలను ఒక టూరిజం సర్క్యూట్ గా చేసి అభివృద్ధి చేస్తాం అన్నారు..
Read Also: Telangana Assembly Live 2024: 6వ రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాలు..
Also Read
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
విజయవాడలో టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టె వారందరితో ఒక సదస్సు నిర్వహించాం. విశాఖ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకు వస్తున్నారని తెలిపారు మంత్రి కందుల.. విశాఖ తెన్నేటి పార్క్ వద్ద నిలిచిన ఎంవీ మా నౌక ఉన్న ప్రాంతం విశాఖ అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. అటవీశాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాం.. సంబంధిత అనుమతులు వచ్చిన తర్వాత పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం అన్నారు.. ఇక, ఋషికొండ భవనాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది, తదుపరి నిర్ణయం తీసుకోనుంది అని వెల్లడించారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్..
Read Also: KTR Petition: ఏసీబీ కేసు.. కేటీఆర్ పిటిషన్ కాపీలో పేర్కొన్న అంశాలు ఇవే..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!