Food Poisoning: విజయవాడలోని మధరసాలో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి..
- విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లోని మధరసాలో ఫుడ్ పాయిజన్..
- రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు..
- ఫుడ్ పాయిజన్ తో కరిష్మా అనే బాలిక మృతి..
విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మధరసా ( జామియా హైదయతుల్ వనాథ్ )లో ఫుడ్ పాయిజన్ అయింది. నిన్న ( గురువారం ) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలికను ఆసుపత్రికి తరలిస్తుండగా నేటి ఉదయం 9 గంటల సమయంలో మృతి చెందింది.. మిగిలిన విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. అయితే, ఆహారం కలుషితమే ఇందుకు కారణమని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: Suryapet: బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడు.. వెళ్లొద్దంటూ ఏడ్చిన విద్యార్థులు
Also Read
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
అయితే, బెజవాడ మదరసా ట్రస్ట్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫుడ్ పాయిజన్ కారణంగా ఒక కరిష్మా అనే బాలిక మృతి చెందడంతో పాటు మరో ఏడుగురికి అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ట్రస్ట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. కుళ్లిన 100 కిలోల బీఫ్, మటన్ మాంసం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. డీప్ ఫ్రీజ్ లో గడ్డ కట్టిన మాంసం నిల్వలను ఇనుప గునపంతో పొడిచి శాంపిల్స్ ను అధికారులు సేకరించారు. దుర్వాసన వస్తున్న కుళ్లిన మాంసం 15 రోజుల క్రితం నుంచి ఫ్రిజ్ లో ఉంచుతున్నట్టు అధికారులు భావిస్తున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు తరలించారు. అనుమతులు లేని ట్రస్ట్ కి నోటీసులు జారీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకుడు పర్వేజ్ మౌలాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Prabhas – Salman Khan : మరోసారి ప్రభాస్ వర్సెస్ సల్మాన్ ఖాన్.. ఇద్దరి మధ్య గట్టి పోటీ
-
SA vs IND Women: భారత్ గెలిచిందోచ్.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన దీప్తి శర్మ.!
-
Punjab Kings History: అయ్య బాబోయ్ పంజాబ్ కింగ్స్.. ఇన్నిసార్లు 200+ లక్ష్యాలను ఛేజ్ చేసిందా?
-
Donald Trump: “లెట్ ది షో గో ఆన్”.. కాల్పుల బెదిరింపులోనూ దూకుడు నిర్ణయం.!
-
Ranveer Singh: ‘కాంతార’ వివాదం.. రణవీర్ సింగ్కు కర్ణాటక హైకోర్టు షాక్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!