టుడే కరోనా అప్డేట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
★ దేశవ్యాప్తంగా ఈరోజు 2,68,833 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు పార్లమెంట్లోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 850కి చేరింది. వీరిలో 250 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు
★ ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 4, 955 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,01, 710 కి పెరిగింది. మరోవైపు ఏపీలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,509కి చేరింది.
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
★ తెలంగాణలో ఈరోజు కొత్తగా 1,963 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,075 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 150 కేసులను అధికారులు గుర్తించారు. తెలంగాణలో ఇప్పటివరకు 7,07,162 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,81,091 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 22,017 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,054కి పెరిగింది.
★ దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కొత్తగా 20,718 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 30.64 శాతంగా నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 93,407కి పెరిగింది.
★ కర్ణాటకలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 2.18 లక్షల టెస్టులు చేయగా 32,793 కరోనా కేసులు బయటపడ్డాయి. ఒక్క బెంగళూరులోనే 22,284 కరోనా కేసులు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
★ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తాజాగా 10,661 కరోనా కేసులు, 11 మరణాలు వెలుగు చూశాయి. కొత్తగా కోవిడ్ బారిన పడిన వారిలో 84 శాతం మందికి అసలు లక్షణాలు లేవని అధికారులు వెల్లడించారు.
★ యూపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. యూపీలో కొత్తగా 15,795 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం యూపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 95,148గా నమోదైంది. లక్నోలో 2,769 కరోనా కేసులు వెలుగు చూశాయి.
★ కేరళలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. శనివారం మరో 48 కొత్త కేసులు వెలుగు చూడటంతో కేరళలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 528కి పెరిగినట్లు అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Weight Loss Side Effects: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..?.. ఈ 7 తప్పులను మాత్రం చేయొద్దు
-
Aamir Khan: సోనమ్ వాంగ్చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
-
NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య – గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
-
Story Board: SIR విషయంలో ఎందుకింత గందరగోళం..?
-
Mahendragiri Varahi : థియేటర్లలోకి వారాహి అమ్మవారి ఆగమనం.. ‘మహేంద్రగిరి వారాహి’ టీమ్ వినూత్న ప్రమోషన్స్!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!