Home
Andhra Pradesh News
Tirumala Temple Gets Hundi Collection Of Rs 140 Crore In August Itrs New Record
TTD Hundi Collection New Record: రికార్డు సృష్టించిన శ్రీవారి హుండీ..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి హుండీ కొత్త రికార్డు సృష్టించింది.. టీటీడీ చరిత్రలో తొలిసారి రూ.140 కోట్ల మార్క్ను దాటింది శ్రీవారి హుండీ ఆదాయం.. వరుస సెలవులతో తిరుమలకు ఆగస్టు నెలలో భక్తులు పోటెత్తారు.. రోజువారీ హుండీ ఆదాయం గననీయంగా పెరుగుతూ వచ్చింది.. దీంతో.. తొలిసారి రూ.140 కోట్ల మార్క్ను క్రాస్ చేసింది.. ఆగష్టు మాసంలో 22 లక్షల 80 వేల 84 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ప్రకటించింది.. ఇక, ఆగస్టు నెలలో మొత్తంగా హుండీ ద్వారా శ్రీవారికి రూ. 140 కోట్ల 7 లక్షల ఆదాయం లభించిందని వెల్లడించింది.. ఇదే సమయంలో.. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 10 లక్షల 79 వేల 900గా నమోదైనట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.
Read Also: Booster Dose: బూస్టర్ డోస్పై కేంద్రం కీలక సూచనలు..
Also Read
- Central Minister: ఏపీ రాజధాని నిర్మాణంపై.. కేంద్ర మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు..
- Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
- Instagram Reel Leads to Poisoning: ప్రాణం మీదకు తెచ్చిన ఇన్స్టా రీల్ వంటకం.. నలుగురి పరిస్థితి విషమం..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!