Swamy Srinivasananda Saraswati: వినాయకచవితిపై ఆంక్షలెందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయకచవితి సందర్భంగా ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి. వినాయక చవితి సందర్భంగా మండపాలకు వెయ్యి రూపాయలు ఎందుకు వసూలు చేయాలి? ఇతర మతాలకు చెందిన పండుగలకు ఏ ఆంక్షలు వుండవ.. కానీ వినాయక చవితిపై ఎందుకీ వివక్ష అన్నారాయన. పండుగను ఆనందంతో చేసుకోనివ్వడంలేదు…నిర్వహకులను రకరకాల భయాలు కలిగిస్తున్నారు..హిందువులు ఓట్లు వేసి గెలిపించడమే మేము చేసిన తప్పా? అన్నారు శ్రీనివాసానంద సరస్వతి.
Read Also: COVID 19: దేశంలో 10 వేలకు పైగా కరోనా కేసులు.. పెరిగిన రికవరీలు
Also Read
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
ఇతర మతాల పండుగలకు లేని ఆంక్షలు హిందువుల పండుగలు ఎందుకు…? హిందూ మనోభావాలను పరిగణలోకి తీసుకోరా అన్నారు. దేవాదాయశాఖ మంత్రి ఎక్కడున్నారు..మీరు స్పందించరా…? మండపాలు పెట్టకముందే నిర్వహకులను స్టేషన్లకు రప్పించుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వారికి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఏంటి….? మైనార్టీల ముఖ్యమంత్రి అనే ముద్ర జగన్ కు వుంది..ఆ ముద్ర చెరుపుకోండి..షరతులను తొలగించాలి…తీరు మార్చుకోవాలి లేదంటే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా జగన్ సర్కార్ నిర్ణయాలను బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. ఎంతో అట్టహాసంగా జరిగే వినాయకచవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
Read Also: YSR Nethanna Nestham Jagan Live Updates: వైఎస్సార్ నాలుగో విడత నేతన్న నేస్తం లైవ్ అప్ డేట్స్
తాజావార్తలు
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?