CM Chandrababu: విద్యారంగంలో మార్పులు రావాలి.. ఏపీ పిల్లలు నంబర్ వన్ కావాలి..
- విద్యార్ధులు, తల్లిదండ్రుల కలయకతో విద్యారంగంలో అనేక మార్పులు..
- పేరెంట్స్ మీటింగ్లకు నేను ఏ రోజు వెళ్లలేదు.. అంతా నా భార్యే చూసుకుంది..
- విద్యారంగంలో మార్పులు రావాలి.. ఏపీ పిల్లలు నంబర్ వన్ కావాలి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: శ్రీకాకుళం జిల్లాలోని భామిని మండలంలో నిర్వహించిన విద్యార్ధులు, తల్లిదండ్రుల కలయకతో విద్యారంగంలో అనేక మార్పులు వచ్చాయి. మీమ్ములను చూసేసరికి ఎంతో ఎనర్జీ వచ్చింది అని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే, మన్యం జిల్లాలో లక్షా 43 వేలు తలసరి ఆదాయం ఉంది.. పాలకొండ, భామిని తలసరి ఆదాయం ఇంకా తక్కువగా ఉందన్నారు. జనసేన ఎమ్మెల్యేకు పూర్తిగా సహకరిస్తాం.. తోటపల్లి కాలువ, లిప్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వంశధార, నాగావళి అనుసంధానం చేస్తాం.. విజన్ 10 సూత్రాలు ఫాలోకండి అని సూచించారు.
Read Also: Pushpa 2: జపాన్లో ‘పుష్ప 2’.. అక్కడికే ఎందుకు?
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
అయితే, పేరెంట్స్ మీటింగ్లకు నేను ఏ రోజు వెళ్లలేదు.. లోకేష్ పుట్టినప్పటికి వారి తాత సీఎంగా ఉన్నారు.. అంతా నా భార్య చూసుకుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పునాది బలంగా ఉంటే భవనం గట్టిగా ఉంటుంది.. అలాగే పిల్లలకు సబ్జెక్టులపై పట్టు వస్తుంది.. నా కొడుకును రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడూ ఫోర్స్ చేయలేదు.. మాకు బిజినెస్ ఉంది.. కానీ లోకేష్ స్వయంగా ఆలోచించి “విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తా” అని నిర్ణయించుకున్నారు. విద్యారంగంలో మార్పులు రావాలి.. ఏపీలో పిల్లలు నంబర్ వన్ స్థానంలో ఉండాలని లోకేష్ కోరిక.. అతను స్టాన్ఫోర్డ్లో చదివారు.. ఇక్కడ పిల్లలు కూడా అలాంటి స్థాయిలో చదవాలి.. లోకేష్ వారిని అలా ట్రైన్ చేయాలి అని పలువురు తల్లిదండ్రులు చెప్పారు.
Read Also: Virat Kohli 100 Centuries: 40 మ్యాచ్లు, 16 శతకాలు.. విరాట్ కోహ్లీ 100 ‘సెంచరీ’లు చేస్తాడా?
ఇక, ఏపీలో పిల్లలు కూడా స్టాన్ఫోర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో చదివేలా చూడాల్సిన బాధ్యత లోకేష్దే అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 7వ తరగతి నుంచే గ్రూప్గా, వ్యక్తిగతంగా, ప్రాజెక్టు వర్కులు చేయాలి.. అదే మీ భవిష్యత్తును నిర్మిస్తుందని పేర్కొన్నారు. పిల్లలు చేసే ప్రాజెక్టులను పారిశ్రామిక వేత్తలకు చూపిస్తాను.. అలా చూపించి ఆ పిల్లలు భవిష్యత్తులో ఓ పారిశ్రామికవేత్తలుగా మారేలా చేస్తామన్నారు. విదేశీ విద్య కోసం ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా 25 పైసల వడ్డీతో రుణాలు అందిస్తాం.. ఇక, ఆడపిల్లల జోలికి వస్తే ఆ రోజు చివరి రోజే అని చంద్రబాబు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!