DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి లోపు లక్ష కెమెరాలు ఏర్పాటు..
- టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం..
- మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తా..
- శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DGP Dwaraka Tirumala Rao: టెక్నాలజీని విరివిగా వాడుకుంటున్నాం.. మార్చి నెలలోపు లక్ష కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ప్రతి జిల్లాలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సీసీ కెమెరాలు పెట్టేవిధంగా ప్రయత్నిస్తున్నాం అన్నారు.. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా శ్రీకాకుళం రావటం జరిగింది. మొదటి ప్రయారిటీ గంజాయిని అరికట్టాం.. ఏజెన్సీలో ఎక్కువ గంజాయి ఉండటంతో గంజాయి రహితంగా చేసేకార్యక్రమాలు చేపట్టాం అన్నారు. సంకల్ప కార్యక్రమం ద్వారా యువతకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం.. చెడు అలవాట్లకు బానిస కాకుండా చూస్తున్నాం అన్నారు..
Read Also: HYDRA: అమీన్ పూర్లో హైడ్రా అధికారుల కూల్చివేతలు
Also Read
- Srikakulam Couple Murder: శ్రీకాకుళంలో జంట హత్యల కలకలం.. చేతబడి నెపంతో భార్యాభర్తల దారుణ హత్య
- Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..
- Social Boycott: శ్రీకాకుళంలో సామాజిక బహిష్కరణ.. పనులకు, శుభకార్యాలకు పిలవద్దు అంటూ దండోరా..
- Dharmana Prasada Rao: కూటమి ప్రభుత్వంలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు..
ఇక, మిగిలిన అన్ని క్రైమ్లు తగ్గాయి.. కానీ, సైబర్ క్రైమ్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీ డీజీపీ.. సైబర్ క్రైమ్ పై ప్రజలలో అవగాహన తీసుకువస్తున్నాం అని వెల్లడించారు.. మరోవైపు.. డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదు.. అలాంటి కాల్స్ వస్తే భయపడాల్సిన అవసరం లేదని సూచించారు.. నిపుణుల సహకారంతో సైబర్ పోలిస్ స్టేషన్లు జిల్లాకు ఒకచోట ఏర్పాటు చేస్తాం అన్నారు.. ఇక, పిల్లలు, వృద్ధులపై అత్యాచారాలు చేస్తున్నారు.. సమాజంకు ఇది సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు.. మావోయిస్టుల కదలిలకపై నిఘా ఉంది. ఏవోబీని సెల్టర్ జోన్ గా వాడుకోవాలనుకుంటే పోలీసులు అంత అసమర్థంగా లేరు అని హెచ్చరించారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!