Chandrababu: నెల్లూరుపాలెంలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
- నెల్లూరుపాలెంలో పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు
- లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో చంద్రబాబు సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాలెంలోని ఎస్టీ కాలనీలో పర్యటించారు. ‘‘పేదల సేవలో పింఛన్ పంపిణీ’’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొ్న్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద చలంచర్ల సుస్మితకు వితంతు పెన్షన్ పంపిణీ చేశారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల కుటుంబ సభ్యులందరితోనూ మాట్లాడారు.
ఇది కూడా చదవండి: AP Liquor Scam: లిక్కర్ కేసులో సిట్ జోరు.. నిందితుల ఆస్తుల వివరాలు సేకరణ
Also Read
టీటీసీ చదివిన సుస్మితకు డీఎస్సీలో ఉద్యోగం కోసం ఉచితంగా శిక్షణ ఇప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే ఐదేళ్ల చిన్నారి చేత్రికను గురుకుల పాఠశాలలో చేర్పించి.. ఉచితంగా నాణ్యమైన చదువు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఇక పేద కుటుంబంలోని అంకోజి-సుమ కుమారుడికి వ్యవసాయ రంగంలో డ్రోన్ శిక్షణతో పాటు ఉపాధి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Karnataka: రూ.10 వేలకు ఆశపడి.. 5 ఫుల్ బాటిళ్ల మద్యం తాగిన యువకుడు.. చివరకు
తాజావార్తలు
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
-
Pawan Kalyan : ఏపీలో రక్షణ రంగ విప్లవం.. మెగా ప్రాజెక్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం.!
-
Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
-
Dollar vs Rupee: రక్తకన్నీరు పెట్టుకుంటున్న రూపాయి.. తొలిసారిగా రూ.96 మార్క్ను దాటిన డాలర్ విలువ!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!