Somu Veerraju: కీలక నేతలు బీజేపీలోకి.. పవన్-కిరణ్ కాంబినేషన్పై అధిష్టానానిదే నిర్ణయం..!
Somu Veerraju: ఆంధ్రప్రదేశ్లో జనసేన-బీజేపీ మధ్య పొత్తు నడుస్తోంది.. పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు ఇది చెబుతూనే ఉన్నారు.. ఇక, త్వరలో కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు.. దీంతో.. కొత్తగా వచ్చే నేతలు.. జనసేనతో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు అనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు.. రాజకీయాల్లో పరిస్థితి మారుతుంటాయి.. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఏమి జరుగుతుందో మీరు కూడా చూస్తుండాలి.. త్వరలోనే కీలకమైన నేతలు చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరతారని వెల్లడించారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. రాజకీయాలు జస్ట్ లైక్ క్రికెట్ లాంటిది… ఎప్పుడూ ఒకరే గెలవరు అని వ్యాఖ్యానించారు. ఇక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్కుమార్ రెడ్డి.. బీజేపీలో చేరతారన్న ప్రచారంపై స్పందించిన ఆయన.. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది.. కిరణ్ బీజేపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. చాలామంది కీలమైన నేతలు త్వరలో బీజేపీలోకి రాబోతున్నారని.. 2024లో ఏపీలో బీజేపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Kunamneni Sambasiva Rao : బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి
Also Read
- Minister Dola Bala Veera Anjaneya Swamy: విజయసాయి రెడ్డికి మంత్రి డోలా కౌంటర్.. పగటి కలలు మానుకో..!
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరతారని చెబుతోన్న నేపథ్యంలో.. పవన్ కల్యాణ్.. కిరణ్ కుమార్ రెడ్డి ఎలా వెళ్లాలనే కాంబినేషన్ పై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు సోము వీర్రాజు.. మాది సకల జనుల పార్టీ.. దాని ఆధారంగా రాజకీయాలు బీజేపీలో జరుగుతాయి అన్నారు సోము వీర్రాజు.. కేసీఆర్ దగ్గర నుండి డబ్బులు తీసుకున్న చెంచాగాళ్లే ధర్నాలు చేస్తున్నారు.. అంటూ బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు.. అవినీతి వ్యతిరేకంగా మేం ఉంటాం.. ఎవరైనా అవినీతిపరుడు.. సుబ్బారావు కావచ్చు.. సుబ్బలక్ష్మి కావచ్చు.. జ్యోతిలక్ష్మీ కావచ్చు.. అవినీతి చేస్తే ఎవరైనా లోపల వేస్తారని స్పష్టం చేశారు.. ఇక, బండి సంజయ్ వ్యాఖ్యలను మీరు కేసీఆర్ ముద్దు బిడ్డిలా తీసుకుంటే మేం ఎమీ చేస్తాం..? అని ప్రశ్నించారు.. రూ.20 లక్షల వాచ్ పెట్టుకొనే వారినీ మీరు ప్రేమిస్తారు..? ఏమో సమాజం ప్రేమించదు అని ఎద్దేవా చేశారు.. అవినీతి మీదా దర్యాప్తు సంస్థల టార్గెట్ ఉంటుంది.. దాంట్లో మాకు సంబంధం లేదిన స్పష్టం చేశారు సోము వీర్రాజు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బాల్ ఎలా వేసిన రిస్క్ బౌలర్లకే.. కొట్టిపడేస్తా.. బుడ్డోడు మరో సెంచరీ
-
Scientists disappear: సైంటిస్టులు మాయం.. అమెరికా, చైనాలో టెన్షన్..
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!