Minister Nimmala Ramanaidu: జగన్ పర్యటనలో రాజకీయ కుట్ర కోణం..!
- జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉంది..
- అనుమానం వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు..
- జగన్ తీరు దారుణం.. హింసని ప్రేరేపించే విధంగా ఉంది..
Minister Nimmala Ramanaidu: జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉంది అనే అనుమానం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ప్రకాశం జిల్లా పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ తీరు దారుణంగా ఉంది. హింసని ప్రేరేపించే విధంగా ఉంది జగన్ తీరు ఉంది. సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలు తీసేవిధంగా ఉందని విమర్శించారు.. పొదిలి పర్యటనలో మహిళలు, పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. రెంటపాళ్లలో 100 మందితో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. జగన్ పర్యటనకి కావాల్సిన భధ్రత ఇచ్చాం. కానీ, జగన్ పర్యటన రాజకీయ కుట్ర కోణంగా ఉందన్నారు.. బెట్టింగ్ కి పాల్పడే వ్యక్తి కి విగ్రహం కట్టడం ప్రపంచంలో ఇదే ప్రథమం అని ఎద్దేవా చేసిన ఆయన.. జగన్ మాటలు నమ్మే బెట్టింగ్ కాశారు. చనిపోయి సంవత్సరం దాటిన తరువాత పరామర్శకి వెళ్ళారు. రెంటపాళ్ళలో జగన్ పరామర్శకి కాదు… దండ యాత్ర కి వెళ్ళారు. రప్పా.. రప్పా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారని మండిపడ్డారు.
Read Also: CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై ఇంగ్లాండ్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ ప్రశంసలు
Also Read
- Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు
- Markapuram Bus Fire Accident: మార్కాపురం బస్సు దగ్ధం.. బస్సు ఓనర్ కమ్ డ్రైవర్ హరికృష్ణ అరెస్ట్..!
- Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్ఏ టెస్ట్..
- Markapuram Bus Accident: మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, జగన్, లోకేష్ సహా నేతల దిగ్భ్రాంతి
ఇక, జగన్ కారు కింద సింగయ్య పడినా పట్టించుకోలేదు.. ఒక ముఖ్య మంత్రిగా పని చేసిన వ్యక్తి ధోరణి ఇదేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఫైర్ అయ్యారు రామానాయుడు.. కొన ఊపిరితో ఉన్న సింగయ్యని హాస్పటల్ కి తీసుకువెళ్ళకుండా జగన్ దారుణం గా వ్యవహరించారు. మానవత్వం లో పించిన వ్యక్తి జగన్. చనిపోయిన సింగయ్య దళిత బిడ్డ.. వైసీపీ ప్రభుత్వంలో దళిత డాక్టర్ సుధాకర్ ని కొట్టి చంపారని ఆరోపించారు.. దళితుడిని కొట్టి చంపి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీతో జగన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అసలు, జగన్ నుండి ప్రజలకే భధ్రత లేదన్నారు.. జగన్ ఎక్కడ పర్యటన చేసినా జనాన్ని పిట్టలుగా చంపుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో