Fake Documents Case: నకిలీ డాక్యుమెంట్స్తో అక్రమాలు.. ముఠా అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Arrested 5 People In Fake Documents Case In Vijayawada: నకిలీ డాక్యుమెంట్స్తో అక్రమాలకు పాల్పడిన ఒక ముఠాని విజయవాడలో అరెస్ట్ చేశారు. గాంధీ నగర్ సబ్ రిజిస్టర్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్స్తో ఆ ముఠా రావడాన్ని గుర్తించిన పోలీసులు.. వెంటనే అరెస్ట్ చేశారు. మొత్తం ఐదుగురిని గవర్నర్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై సీఆర్ నం.1/2023 యూ/ఎస్ 419, 420, 465, 467, 468 & 120(బీ) ఐపీసీగా కేసు నమదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాలను డీసీపీ విశాల్ గున్ని మాట్లాడుతూ.. ఈ ముఠాలో మొత్తం ఐదుగురు ఉన్నారని, విశాఖ నుండి నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా భూములను అమ్మకాలు చేసి అవినీతికి పాల్పడ్డారన్నారు. ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి, లింక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారన్నారు. ఆ తర్వాత ఆస్తిని అమ్మకానికి పెడతారని వివరించారు. విశాఖ, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 19 ప్రాంతాల్లో ఈ ముఠా నకిలీ డాక్యుమెంట్స్తో భూములను అమ్మి, సొమ్ము చేసుకున్నారని తెలిపారు.
DGCA: ఎయిరిండియాకు డీజీసీఏ నోటీసులు.. ఎందుకంటే?
Also Read
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
కాగా.. 1980-1988 మధ్య కాలంలో గాంధీనగర్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కొంతమంది ఒరిజినల్ డాక్యుమెంట్లు తెచ్చి రిక్రియేషన్ చేయించుకోగా, మరికొంతమంది చేయించుకోలేదు. ఇలాంటి డాక్యుమెంట్ల నంబర్లు తెలుసుకొని, నకిలీ ముఠా ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించింది. ఒకవేళ అసలు యజమాని వచ్చి, ఆ స్థలం తనదేనని వారించినా.. తమదే అసలైన రికార్డని కోర్టుకెక్కుతున్నారు. ఇలా వివాదం సృష్టించి, కోట్లు పోగేయడమే ఈ నకిలీ ముఠా ప్రణాళిక. గాంధీనగర్ సబ్ రిజిస్ట్రర్లో ప్రారంభమైన ఈ నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం.. ఆ తర్వాత ఇతర కార్యాలయాల్లోనూ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో.. శాక పరంగా విచారణ చేస్తున్నారు. విశాఖపట్నానికి చెందిన ఒక స్థలాన్ని.. గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనఖా రిజిస్ట్రేషన్ చేయించడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి ఇది విచారణ జరుగుతోంది.
Viral Letter: భార్యను బుజ్జగించుకోవాలి.. లీవ్ ఇవ్వండి.. ఏఎస్పీకి కానిస్టేబుల్ లెటర్
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!