Students Clash: స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ.. ఏకంగా పోలీసులకే ఫిర్యాదు
- జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల మధ్య ఘర్షణ..
- నంద్యాలోని చెర్లోపల్లె గ్రామం విద్యార్థి కార్తీక్ కు గాయాలు..
- ఈ ఘర్షణపై పోలీసులకు బాధిత విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Students Clash: నంద్యాల జిల్లా అవుకు మండలం చెర్లోపల్లె గ్రామంలోని జడ్పీ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే, ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 9వ తరగతి విద్యార్థి కార్తీక్పై అదే తరగతికి చెందిన జకరయ్య, సాలేం అనే ఇద్దరు స్టూడెంట్స్ దాడికి పాల్పడ్డారు. పరస్పరం మాటా మాట పెరిగి, పిడిగుద్దులకు దిగిన ఘర్షణలో కార్తీక్ కాలి ఎముక విరిగినట్లు తెలుస్తుంది.
Read Also: WCL 2025: ఘోరంగా విఫలమైన టాప్ ఆర్డర్.. తేలిపోయిన భారత ఛాంపియన్స్.. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి!
Also Read
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Srisailam: నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికా దేవి కుంభోత్సవం
- Bhuma Akhila Priya: హత్య కేసుల్లో జీవిత ఖైదు పడిన 12 మంది దోషులకు భూమా అఖిల ప్రియ పరామర్శ.. సంచలన వ్యాఖ్యలు
అయితే, ఈ ఘటన గురించి విద్యార్థులు చెప్పినా కూడా, పాఠశాల ఉపాధ్యాయులు విషయాన్ని బయటకు పోక్కకుండా రహస్యంగా ఉంచారు. ఇక, విషయం తెలుసుకున్న కార్తీక్ తల్లిదండ్రులు స్కూల్కు వచ్చి ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అంతేకాదు, ఇది వరకు కూడా అదే పాఠశాలలో విద్యార్థుల మధ్య గొడవలు చోటు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ఘర్షణపై పోలీసులకు బాధిత విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. ఇక, గాయపడిన స్టూడెంట్ కార్తీక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, పాఠశాలలో పెరుగుతున్న గొడవలు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. పాఠశాల పరిపాలనపై అధికారులు నజర్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!