Minister Roja: ప్రధాని మోదీతో ప్రత్యేకంగా సెల్ఫీ తీసుకున్న మంత్రి రోజా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భీమవరంలో నిర్వహించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ఏపీ పర్యాటక, సాంస్కృతిక మంత్రి రోజా స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. సభా వేదికపై అంతా తానే వ్యవహరించారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి కిషన్రెడ్డి సహా ముఖ్య అతిథులను మంత్రి రోజానే సాదరంగా ఆహ్వానించారు. వేదికపై మెగాస్టార్ చిరంజీవితో సరదాగా మాట్లాడారు. అయితే ప్రధాని మోదీ తన ప్రసంగం ముగించిన తర్వాత మంత్రి రోజా ఆయన దగ్గరకు వెళ్లి ‘మోదీ సార్ ఒక్క సెల్ఫీ ప్లీజ్’ అంటూ అడిగారు. ఆ వెంటనే సీఎం జగన్ కూడా ఆమెతో కలిసి సెల్ఫీకి పోజులివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మేరకు దేశ ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం జగన్లతో మంత్రి రోజా తీసుకున్న సెల్ఫీ ఎంతో ప్రత్యేకమైనదిగా భావించొచ్చు. మంత్రి రోజా తీసుకున్న సెల్ఫీలో మెగాస్టార్ చిరంజీవి కూడా కవర్ అయ్యారు.
Read Also: Miyazaki Mangoes: బాబోయ్.. రెండు మామిడి చెట్లకు అంత సెక్యురిటీనా.?
Also Read
- OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
- OTR : జనసేన ఎమ్మెల్యే మరింత చిక్కుల్లో పడబోతున్నాడా?
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
కాగా భీమవరం పెదఅమిరంలో ప్రధాని మోదీ పాల్గొన్న సభా వేదికపై మొత్తం 11 మందికి అవకాశం దక్కింది. అందులో గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి రోజా, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాలను నిర్వహించారు. అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ కార్యక్రమం గురించి పత్రికల్లో భారీ స్థాయిలో మంత్రి హోదాలో రోజా ప్రకటనలు ఇవ్వడం విశేషం.


తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!