చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉరుకోం: మంత్రి అప్పలరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మత్య్సకార సోదరుల మధ్య గొడవ దురదృష్టకరమైన సంఘటన అని ఏపీ పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. సముద్రంలోకి లోపలికి వెళ్లి ఎవ్వరి బోట్లు వారే కాల్చుకుంటామంటే చట్ట ప్రకారం శిక్ష తప్పదని మంత్రి అన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ రాకుండా అందరిని కంట్రోల్లోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు.
Read Also: ఉద్యమాన్ని అణిచివేయడానికే సెలవులు: TPTF
Also Read
మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రింగు వలలకు సంబంధించి గత కొన్నినెలులగా వాగ్వాదాలు జరుగుతుందన్నారు. నెట్ ఐ అనేది ఆఫ్ ఇంచ్ ఉండాలని, 8 కిలోమీటర్లు అవతల రింగ్ వలతో ఫిషింగ్ చేయలని మైరైన్, ఫిషరీస్ యాక్ట్ చెబుతుందని మంత్రి తెలిపారు. కోర్టులు కూడా ఇదే అంశాన్ని చెప్పాయన్నారు. రెండు గ్రూపుల మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో మత్య్సకారులకు అవగాహాన సమావేశాలు నిర్వహించామని మంత్రి తెలిపారు. రేపు మరోసారి మత్స్యకారులందరితో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి అప్పలరాజు తెలిపారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..