విశాఖకు హెచ్ఎస్బీసీ గుడ్బై..
విశాఖ నగరానికి హెచ్ఎస్బీసీ కంపెనీ గుడ్ బై చెప్పింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన క్యాంపస్ను ఖాళీ చేసింది. ఇలా విశాఖను ఆ సంస్థ వదిలి వెళ్లడానికి అంతర్గత కారణాలు ఉన్నా విశాఖకు మాత్రం బ్యాడ్ న్యూసే. ఇప్పటి వరకూ విశాఖకు రావాల్సిన కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గత ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూమి ఇస్తే ఈ ప్రభుత్వం ఆరోపణలు చేసి రద్దు చేసింది. తర్వాత ఇస్తామన్నా కూడా ఆ కంపెనీ ఆసక్తి చూపించలేదు. ఇక రాజధాని కోసం కొన్ని కంపెనీలు ఉన్న భవనాలను ఖాళీ చేశారు. దీనిపై ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్స్ను కూడా కంపెనీలుక కేటాయించలేదు. దీంతో విశాఖకు ఐటీ లుక్ పోతోంది. మరో వైపు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
Also Read: సినిమా టికెట్ల ధరలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
Also Read
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- Petrol and Diesel Shortage in AP: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం ఆరా
హైదరాబాద్ తర్వాత అక్కడి ప్రభుత్వం వరంగల్ను ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే అక్కడ కొన్ని కంపెనీలు ఉండగా.. కొత్తగా జెన్ ఫ్యాక్ట్ కూడా క్యాంపస్ ప్రారంభించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని జెన్ ప్యాక్ట్ సీఈవో.. మంత్రికేటీఆర్తో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాకేంద్రంలోనూ ఐటీ సెంటర్లు నిర్మిస్తోంది. ఇప్పటికే ఖమ్మంలోనూ ప్రారంభించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఏపీలో మాత్రం ఇప్పటికే ఓ మాదిరి ఐటీ కేంద్రంగా ఉన్న విశాఖ వంటి చోట్ల కొత్త కంపెనీలురాకపోగా.. ప్రభుత్వ విధానాలతో ఉన్నవి ఖాళీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
-
యష్ ‘టాక్సిక్’కు ఓటీటీ టెన్షన్..
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!