విశాఖకు హెచ్ఎస్బీసీ గుడ్బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ నగరానికి హెచ్ఎస్బీసీ కంపెనీ గుడ్ బై చెప్పింది. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన క్యాంపస్ను ఖాళీ చేసింది. ఇలా విశాఖను ఆ సంస్థ వదిలి వెళ్లడానికి అంతర్గత కారణాలు ఉన్నా విశాఖకు మాత్రం బ్యాడ్ న్యూసే. ఇప్పటి వరకూ విశాఖకు రావాల్సిన కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి. గత ప్రభుత్వం ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీకి భూమి ఇస్తే ఈ ప్రభుత్వం ఆరోపణలు చేసి రద్దు చేసింది. తర్వాత ఇస్తామన్నా కూడా ఆ కంపెనీ ఆసక్తి చూపించలేదు. ఇక రాజధాని కోసం కొన్ని కంపెనీలు ఉన్న భవనాలను ఖాళీ చేశారు. దీనిపై ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వం నిర్మించిన మిలీనియం టవర్స్ను కూడా కంపెనీలుక కేటాయించలేదు. దీంతో విశాఖకు ఐటీ లుక్ పోతోంది. మరో వైపు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి.
Also Read: సినిమా టికెట్ల ధరలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
Also Read
- CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
హైదరాబాద్ తర్వాత అక్కడి ప్రభుత్వం వరంగల్ను ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే అక్కడ కొన్ని కంపెనీలు ఉండగా.. కొత్తగా జెన్ ఫ్యాక్ట్ కూడా క్యాంపస్ ప్రారంభించేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని జెన్ ప్యాక్ట్ సీఈవో.. మంత్రికేటీఆర్తో జరిగిన వర్చువల్ సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాకేంద్రంలోనూ ఐటీ సెంటర్లు నిర్మిస్తోంది. ఇప్పటికే ఖమ్మంలోనూ ప్రారంభించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ఏపీలో మాత్రం ఇప్పటికే ఓ మాదిరి ఐటీ కేంద్రంగా ఉన్న విశాఖ వంటి చోట్ల కొత్త కంపెనీలురాకపోగా.. ప్రభుత్వ విధానాలతో ఉన్నవి ఖాళీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
-
KTR : స్థానిక యువతకు 95 శాతం ఉద్యోగాలు సాధించింది కేసీఆరే
-
Maheshwara Reddy: రివ్యూలపై ‘ఓ సుకుమారి’ నిర్మాత షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!