Home Minister Taneti Vanitha: పడవ ప్రమాదంపై టీడీపీ రాజకీయం.. వారు అడిగితే విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల బృందం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోంది.. అయితే, నిన్న టీడీపీ నేతల పడవకు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు వరద నీటిలో పడిపోయినా.. సురక్షితంగా బయటపడ్డారు.. ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందా? అనే అనుమాలను కూడా వ్యక్తం అయ్యాయి.. వాటిపై సీరియస్గా స్పందించారు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనతి.. పడవ ప్రమాద ఘటనను టీడీపీ రాజకీయం చేస్తుందని విమర్శించిన ఆమె.. తెలుగుదేశం పార్టీ నేతలు అడిగితే ఈ ఘటనపై విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.
Read Also: Business Headlines: 60 వేల కోట్ల ఫండ్ రైజింగ్ చేయనున్న టాటా గ్రూప్ కంపెనీలు
Also Read
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
ఇక, గోదావరి నదిలో 25 లక్షల 80 వేల క్యూసెక్కులు వరద ప్రవాహం ఉన్నప్పుడే ఏ ప్రమాదం జరగలేదు.. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత చంద్రబాబు ఘటన జరిగింది అని గుర్తుచేశారు మంత్రి తానేటి వనతి.. ఈ ఘటనలో కుట్ర ఏమీలేదని స్పష్టం చేసిన ఆమె.. గోదావరిలో మునిగిపోయిన టీడీపీ నేతలను కాపాడింది మా ఎన్డీఆర్ఎఫ్ బృందాలే అన్నారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబువి బురద రాజకీయాలు అంటూ మండిపడ్డారు.. వరద సమాచారాన్ని ముందుగానే ప్రజలకు తెలియజేసి అప్రమత్తం చేశాం.. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు.. మరోవైపు, టీడీపీని వారి పార్టీ వారే విమర్శిస్తున్నారు.. మేం విమర్శించాల్సిన పనేలేదు.. టీడీపీ అంతర్గత తప్పిదాలను కప్పిపుచ్చడానికే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు హోంమంత్రి తానేటి వనతి.
తాజావార్తలు
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
-
MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ చివరి మ్యాచ్ ఆడనున్నాడా?.. చెపాక్లో ఎమోషనల్ ఫేర్వెల్?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..