Polavaram Floods: పోలవరం ప్రాజెక్ట్కు పెరిగిన గోదావరి వరద ఉధృతి..
- పోలవరం ప్రాజెక్టులోకి పెరిగిన వరద ఉధృతి..
- ప్రాజెక్టులోని స్పిల్ వే దగ్గర 31.6 మీటర్ల నీటిమట్టం..
- 48 గేట్ల నుంచి 7లక్షల 86 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Polavaram Floods: పోలవరం ప్రాజెక్టులోకి క్రమంగా వరద ఉధృతి పెరిగిపోతుంది. గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు దగ్గరకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. స్పిల్ వేపైకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు తెరిచి కిందకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర 30 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. దిగువకు 4.84 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
Read Also: Manipur : ఇంఫాల్లో భారీ విధ్వంసం విఫలం.. 8 ఐఈడీలను నిర్వీర్యం చేసిన సైన్యం
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఇక, పోలవరం ప్రాజెక్టులోని స్పిల్ వే దగ్గర 31.6 మీటర్ల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టులోని 48 గేట్ల నుంచి 7లక్షల 86 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతుంది. దిగువ ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. కాగా, భద్రాచలం దగ్గర గోదావరి వరద ప్రవాహం 32 అడుగులకు పెరిగి పోవడంతో.. పోలవరంలో నీటిమట్టం సాయంత్రానికి మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పాపికొండలు విహారాయాత్రను కూడా అధికారులు నిలిపివేయగా.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!