వైసీపీ పతనం ప్రారంభమైంది: జీవీఎల్ నరసింహరావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ లో ప్రజాగ్రహ సభ చాలా పెద్ద సక్సెస్ అయిందని బీజేపీ నేత జీవీఎల్ నరసింహరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో బుధవారం మాట్లాడుతూ ..వైసీపీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే లెక్కలేని తనంగా ఉన్న పార్టీలకు నిన్నటి సభ ఒక మేల్కొలుపు లాంటిదని, వైసీపీ పతనంప్రారంభమయిందన్నారు. ఆయా పార్టీ లకు ఓ రకంగా భయం కలిగేలా సభ జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో తేటతెల్లమైందన్నారు. టీడీపి, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ—రెండు పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని తెలిపారు.
Read Also: ప్రభుత్వ పథకాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
Also Read
- Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
- AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలోనూ స్వార్థం దాగి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు విసిగి వేసారి పోయారన్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి….మీ పరిస్థితి గల్లంతు అని అర్థం చేసుకోండంటూ ఎద్దేవా చేశారు. అవినీతి ఎత్తి చూపడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. అవినీతి తోలుతిసే పార్టీ ఒక్క బీజేపీనేని ఆయన ఈ సందర్భంగా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద జల్లే కార్యక్రమం విరమించుకోకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. బీజేపీ మీ ఆటలను, కుట్రలను కట్టిస్తుందన్నారు. మేము తగ్గేదే లేదు…2024 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయమంటూ కీలక జీవీఎల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్రూమ్లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్లు!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!