YS Jagan: రెడ్ బుక్ పేరుతో వేధిస్తున్నారు.. మీరు చూపిన దారిలోనే నేనూ..!
- రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వేధిస్తున్నారు..
- రెడ్ బుక్ రాయడం గొప్పకాదు.. రెడ్ బుక్ పేరుతో మా వాళ్లను వేధిస్తారా..?
- నేను ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా వేధించలేదు..
- మీరు చూపించిన దారిలోనే నేనూ నడుస్తాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు.. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎంపీ నందిగం సురేష్ను గుంటూరు జిల్లా కారాగరంలో పరామర్శించారు జగన్.. ఇక, జగన్ ను చూడగానే కన్నీరు పెట్టుకున్నారట నందిగం సురేష్ .. ఆయన్ని ఓదార్చి, నేనున్నాను ధైర్యంగా ఉండు అంటూ భరోసా ఇచ్చిన జగన్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.. రెడ్ బుక్ రాయడం గొప్పకాదు , రెడ్ బుక్ పేరుతో మా నేతలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. నేను ఎప్పుడూ చంద్రబాబును ఉద్దేశపూర్వకంగా వేధించలేదన్న ఆయన.. కానీ, ఇప్పుడు మా నేతలను వేధింపులకు గురిచేస్తున్నారు.. మీరు చూపించిన దారిలోనే నేను నడుస్తాను అంటూ వ్యాఖ్యానించారు..
Read Also: CM Chandrababu: అది మన దెబ్బ..! పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి బురదలో దిగాడు..
Also Read
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Ambati Rambabu Hunger Strike: నిరాహార దీక్ష చేపట్టిన అంబటి.. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి తేలుస్తా..!
ఇక, రాబోయే రోజుల్లో ఇదే గుంటూరు జైలులో మీ నేతలు ఎంతమంది ఉంటారో చూసుకోండి అంటూ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబు వరదల మేనేజ్మెంట్ చేయలేక 60 మంది మృతికి కారణమయ్యాడని విమర్శించారు.. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే మా నేతలపై టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి అని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని మండిపడ్డారు.. అయితే, 60 మంది మృతికి కారణమైన సీఎం చంద్రబాబు మీద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు వైఎస్ జగన్..
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!