Guntur SP Satish: సింగయ్య మృతి.. జగన్తో పాటు పలువురిపై కేసు నమోదు..
- జగన్ పర్యటనలో గుంటూరు శివారులో ప్రమాదం జరిగింది..
- జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందారు..
- జగన్ కారు టైరు కింద పడినట్లు వీడియో లభించింది..
- జగన్తో పాటు సుబ్బారెడ్డి, పేర్నినాని, విడదల రజినీలపై కేసు: ఎస్పీ సతీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur SP Satish: పల్నాడు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన రోజున గుంటూరు శివారులో ప్రమాదం జరిగింది అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సింగయ్య అనే వ్యక్తి మృతి చెందారు.. జగన్ కారు కింద పడి సింగయ్య మృతి చెందారు అని పేర్కొన్నారు. జగన్ కారు టైరు కిందపడినట్లు వీడియో లభించింది.. 106 సబ్ క్లాజ్ 1 బీఎన్ఎస్ సెక్షన్ ను, 105 బీఎన్ఎస్ కింద ఎలాంగ్ విత్ 49 బీఎన్ఎస్ కింద మార్చడం జరిగింది అని ఎస్పీ సతీష్ చెప్పుకొచ్చారు.
Read Also: T20 World Cup 2026 Canada: T20 ప్రపంచకప్ 2026కు అర్హత పొందిన కెనడా..!
Also Read
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Tenali: మహిళ సెల్ఫీ సూసైడ్ కలకలం.. పోలీసుల వేధింపులే కారణమంటూ ఆవేదన.!
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ఇక, ఈఘటనపై మరింత లోతుగా విచారణ చేస్తామని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అయితే, ఈ సంఘటన జరిగిన రోజు ఉన్న సమాచారం ఆ రోజు చెప్పారు. కాగా, ఈ ఘటన జరిగిన సమయంలో కారులో ప్రయాణించారు.
1) రమణా రెడ్డి (కారు డ్రైవర్)
2) వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు (మాజీ ముఖ్యమంత్రి)
3) కే.నాగేశ్వర్ రెడ్డి (పీఏ)
4) వైవీ సుబ్బారెడ్డి (మాజీ ఎంపీ)
5) పేర్ని. నాని@వెంకటేశ్వరరావు (మాజీ ఎమ్మెల్యే)
6) విడదల. రజిని (మాజీ మంత్రి) మొదలగు వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ సతీష్ తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
-
CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
-
UK: ప్రధాని కీర్ స్టార్మర్తో వాగ్వాదం.. రక్షణ మంత్రి జాన్ హీలీ రాజీనామా
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!