Guntur Mirchi Cold Storage Case: గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజీలో చీటింగ్.. దర్యాప్తు ముమ్మరం..
- గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో చీటింగ్..
- దర్యాప్తు ప్రారంభించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Mirchi Cold Storage Case: గుంటూరు మిర్చి కోల్డ్ స్టోరేజ్ లో జరిగిన చీటింగ్ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు… ఇప్పటికే ఈ వ్యవహారంలో కోల్డ్ స్టోరేజ్ కు చెందిన నాగిరెడ్డి, రామచంద్ర రావు, వెంకటేశ్వర్ రెడ్డి అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు పోలీసులు.. మరోవైపు మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగి.. కోల్డ్ స్టోరేజ్ రికార్డులను పరిశీలించారు…
Read Also: Bathukamma 2024: నేటి నుంచి పూల పండుగ.. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
రైతులకు చెందిన కోట్ల రూపాయల విలువైన మిర్చిని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం అమ్మేసుకుందని, కొంత భాగం మిర్చిని బ్యాంకులో తనాక పెట్టిందని, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంపై అధికారులు చర్యలు ప్రారంభించారు… మరోవైపు రైతులకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు.. కోల్డ్ స్టోరేజ్ యాజమాన్య నిర్వాకంతో, గుంటూరు, పల్నాడు, నంద్యాల వంటి ప్రాంతాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే రామాంజనేయులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.. ఈ నేపథ్యంలో అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం ఆస్తులు జప్తు చేసి అయినా రైతులకు న్యాయం చేస్తామని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది..
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!