Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
- పుష్కరాల కోసం ముందస్తు ఏర్పాట్లు ప్రారంభం
- కేంద్ర నిధులపై ప్రధానితో సీఎం చర్చలు
- నాలుగు పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి
- భక్తులకు ఇబ్బంది లేకుండా సమగ్ర ప్రణాళిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోదావరి పుష్కరాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్పుడే స్పీడ్ పెంచింది. ఈ మెగా ఈవెంట్కు కావాల్సిన ఫండ్స్ కేటాయింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్పై మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. పుష్కరాల ఏర్పాట్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్గా ప్రధానమంత్రితో మాట్లాడి కేంద్ర నిధులను కోరనున్నట్లు మంత్రి వెల్లడించారు.
పుష్కరాల పనులను ఈసారి చాలా ముందుగానే స్టార్ట్ చేస్తున్నామని మంత్రి నారాయణ క్లియర్గా చెప్పారు. ఫండ్స్ విషయంలో సీఎం చంద్రబాబుతో చర్చించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటామని, కేంద్రం నుండి రావాల్సిన వాటా కోసం ప్రధానితో సీఎం చర్చిస్తారని ఆయన తెలిపారు. ప్రజెంట్ మున్సిపల్ ఫండ్స్తోనే కొన్ని పనులు జరుగుతున్నాయి. గత పుష్కరాలకు సుమారు 4 కోట్ల మంది భక్తులు వచ్చారని, ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నందున ఏర్పాట్లు కూడా భారీగా ఉండబోతున్నాయని వెల్లడించారు.
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- CM Chandrababu: పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు పిలుపు.. అమరావతి అభివృద్ధికి ముందుకు రావాలి
- CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. పొదుపు చర్యలపై సంచలన నిర్ణయాలు తప్పవా..?
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిడదవోలు, కొవ్వూరు, రాజమండ్రి, మండపేట నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో రివ్యూ నిర్వహించారు. మెయిన్గా ఈ నాలుగు పట్టణాల్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలని డిసైడ్ అయ్యారు. మున్సిపల్ ఏరియాల్లో రోడ్లు, డ్రైనేజీ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్, పార్కింగ్ సౌకర్యాలపై డీటెయిల్డ్గా చర్చించారు. పుష్కరాల టైమ్లోనే కాకుండా, ఆ తర్వాత కూడా పర్మనెంట్గా యూజ్ అయ్యేలా ఘాట్లు, షెల్టర్లు, వాటర్ ప్రాజెక్టుల కోసం ప్లాన్స్ రెడీ చేశారు.
ప్రజాప్రతినిధుల సలహాల మేరకు సిడిఎంఏ (CDMA), సెక్రటరీలు, కమిషనర్లతో కలిసి వసతుల కల్పనపై చర్చించారు. భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా పార్కింగ్ పాయింట్లు, ఘాట్ల దగ్గర ఏర్పాట్లను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఈసారి పుష్కరాలను చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని, ముందుగానే నిధులు అడ్జస్ట్ చేసుకుని పనులన్నీ కంప్లీట్ చేయాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!