Vellampalli Srinivas : అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former Minister Vellampalli Srinivas fired on MP Raghu Ramakrishna Raju.
పోలవరం నుంచి ఈ మూడేళ్లలో ఏం చేశాం అనే అంశాల ప్రదర్శన ఉంటుందని ఎన్టీవీతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్టీవీతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు చెప్పాలని ప్రజలు ప్లీనరీకి రానున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలందరు 8, 9 తేదీలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతో ఉంటే తప్పేంటి..? అని ఆయన ప్రశ్నించచారు. అప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుందని, పనికి మాలిన ఎంపీ మాటలను, పకోడి రామకృష్ణ మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
Krishna River : ఈ ఏడాది కృష్ణమ్మ పరవళ్లేవి..?
ఎన్నికల సమయంలోనే జగన్ రాజకీయాలు చేస్తారని, మిగిలిన సమయంలో ప్రజల, రాష్ట్ర అభివృద్ధి పైనే దృష్టి పెడతారని ఆయన స్పష్టం చేశారు. మూడేళ్ళు కుంభకర్ణుడుగా పవన్ కళ్యాణ్ నిద్రపోయాడా అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ కు జనవాణి తెలియదు.. ధన వాణి మాత్రమే తెలుసు అంటూ సెటైర్లు వేశారు. డబ్బులు తీసుకుని చంద్రబాబు, బీజేపీ, కమ్యూనిస్టులు, ఇతర రాష్ట్రాల పార్టీలతోనూ పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్రస్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, ఒక్క పది రోజుల ఏపీలో నిద్ర తీసి ఆ తర్వాత రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడాలన్నారు వెల్లంపల్లి.
తాజావార్తలు
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!