First GBS Death In AP: ఏపీలో తొలి జీబీఎస్ మరణం.. ఏపీ సర్కార్ అలర్ట్
- ఏపీలో తొలి జీబీఎస్ మరణం..
- గుంటూరు జీజీహెచ్ లో గులియన్ బారే సిండ్రోమ్ తో మహిళ మృతి..
- ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన కమలమ్మగా గుర్తింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First GBS Death In AP: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరఓలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ గులియన్ బారే సిండ్రోమ్ వ్యాదితో చికిత్స సోకడంతో గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. అయితే, రెండు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో పాటు కాల్లు చచ్చు బడిపోయి గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ లో చేరింది కమలమ్మ.. రెండు రోజుల నుంచి వెంటిలేటర్ పై మృత్యువుతో పోరాడుతూ ఈ రోజు తుది శ్వాస విడిచింది. హాస్పిటల్ లో వైద్యం అందించిన, ఫలితం లేకుండా పోయింది.
Read Also: SRH Full Schedule: సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్ ఏ జట్టుతో అంటే..?
Also Read
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
అయితే, వ్యాధి లక్షణాలు కనిపించడంతో ఈ నెల 3వ తేదీన గుంటూరు జీజీహెచ్ కు కమలమ్మను తీసుకెళ్లగా టెస్టులు చేసిన వైద్యులు ఆమెకు జీబీఎస్ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. దీంతో ఆ తర్వాత చికిత్స అందించినప్పటికీ.. కొంచెం తగ్గినట్లు కనిపించినప్పటికీ.. గత రెండు రోజుల క్రితం వ్యాధి తీవ్రత పెరగడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ. చివరకు మరణించింది. ఇక, ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. ప్రమాదకరమైన అంటు వ్యాధి కాకపోయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తాయని తెలిపారు. ఈ వ్యాధి ఎందుకు సోగుతుందో ఎవరికీ తెలియడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?