Electric Vehicle: ఇకపై ఎలక్ట్రిక్ వాహనమే వాడాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Save Environment: ప్రస్తుతం మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది . మనిషి చేసే పనులు పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఎవరు ఎన్ని అవగాహన చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం సూన్యం. ఈ నేపథ్యంలో ఓ జిల్లా కలెక్టర్ చెప్పడం కంటే చేయడం ఉత్తమం అని భావించాడు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ అనే మాటను నిజం చేసాడు. తను పర్యావరణ కాలుష్య నిర్మూలనకు తనవంతు బాధ్యతగా ఇక పైన వ్యక్తిగత అవసరాలకు ముడిచమురుతో నడిచే వాహనాలను ఉపయోగించనని తన నిర్ణయాన్ని తెలియచేసారు. వివరాలలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డిల్లీరావు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తను ఇక పైన వ్యక్తిగత అవసరాలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వాడాలని నిర్ణయం తీసుకున్నారు.
Read also:Uttarpradesh: ఫోన్ కోసం ప్రాణం తీశాడు.. పోలీసుల ఎన్ కౌంటర్లో బలయ్యాడు
Also Read
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
- YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
అలానే సిబ్బంది కూడా వ్యక్తిగత అవసరాలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వాడాలని ఆదేశించారు. ఇలా కలెక్టర్ నుండి సిబ్బది వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వాడుతూ పర్యావరణాన్ని రక్షించే విధంగా ప్రజల్లో చైత్యం తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ నెడ్ కాప్ సహకారంతో అవేరా సంస్థ నుండి విద్యుత్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు పిల్లలను స్కూల్ కి తీసుకు వెళ్లేందుకు, తిరిగి తీసుకు వచ్చేందుకు, షాపింగ్ కి వెళ్లేందు కార్ ను ఉపయోగిస్తున్న కలెక్టర్ ఇక ముందు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తావిస్తూ.. కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలను చైతన్య చేయడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
-
Rohit Sharma: ఇంగ్లండ్తో మూడో వన్డే మ్యాచ్.. అదే రోహిత్కు ప్రధాన సమస్య!
-
Bollywood: బాలీవుడ్లో కోట్లు కురిపిస్తున్న కామెడీ చిత్రాలు
-
Chand Mera Dil OTT: థియేటర్లలో ఫ్లాప్.. ఓటీటీలో ‘ధురందర్ 2’ని క్రాస్ చేసిన రొమాంటిక్ మూవీ
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!