Srisailam Brahmotsavalu: దసరా బ్రహ్మోత్సవాలకు ముక్కంటి క్షేత్రం ముస్తాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దసరా అంటే భక్తులకు ఎంతో పవిత్రం. దసరా మహోత్సవాలకు శ్రీశైలం వెళ్ళాలని, స్వామి అమ్మవార్లను కనులారా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ లవన్న తెలిపారు.ఈనెల 26 న ఉదయం అమ్మవారి యాగశాల ప్రవేశంతో దేవి శరన్నవరాత్రులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. ఉత్సవరోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు జరిగే పూజ కైంకర్యాలనీ పరిపూర్ణగా నిర్వహిస్తామన్నారు.
Read Also: Hyderabad Gymkhana: టికెట్ల కోసం పోటెత్తిన జనం.. భారీ క్యూ లైన్
Also Read
- 108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- AP Government: భూ కేటాయింపు విధానంలో కీలక సంస్కరణలు.. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయం
- OTR: సాయి కృష్ణ కస్టోడియల్ డె*త్.. హోమ్ మంత్రి ఎందుకు మౌనం?
- OTR: డ్యామేజ్ కంట్రోల్ కోసం ఎమ్మెల్యే పార్ధసారధి ప్రయత్నాలు.. ఎందుకు రివర్స్ అవుతున్నాయి?
ప్రతి రోజు అమ్మవారు నవదుర్గల అలంకారలలో దర్శనమిస్తారని, స్వామి అమ్మవారు వివిధ వాహనసేవలలో గ్రామోత్సవం కన్నులపండువగా నిర్వహిస్తామన్నారు. భక్తులు ఉత్సవాలను వీక్షించేందుకు వీలుగా గంగాధర మండపం వద్ద ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం ఈవో లవన్న మాట్లాడుతూ దర్శనాల విషయంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. అలానే ఇటీవల కాలంలో శ్రీశైల ఆలయంలో ఆర్జిత సేవా టికెట్ ధరలను పెంచారనే ఒక నానుడి ఈ మధ్యకాలంలో వినిపిస్తుందన్నారు. అలాంటివాటిలో వాస్తవం లేదని గతంలో ఉన్న ధరలనే అమలు చేస్తున్నారు.
కరోనా మహమ్మారి సమయంలో నిలిపివేసిన సేవలను పునప్రారంభించామన్నారు ఈవో లవన్న. అలానే ఇటీవల నూతనంగా ప్రవేశ పెట్టిన ఉదయస్తామనసేవ, ప్రదోషకాలసేవలు సైతం ఆలయ ట్రస్ట్ బోర్డ్ దేవాదాయశాఖ ఉన్నతాధికారులు,మంత్రి సూచనల మేరకు ప్రారంభించామని తెలిపారు. సామాన్య భక్తులకు ప్రముఖులకు ఇబ్బందులు లేకుండా దర్శన ఏర్పాట్లు చేశామని ప్రముఖులకు రోజుకు మూడు సార్లు దర్శనాలు కల్పిస్తున్నామన్నారు. మరోవైపు శ్రీశైలం ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు శ్రీశైలం డ్యాం ని కూడా సందర్శించనున్నారు. డ్యాం నిండుకుండలా వుంది. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Also: Anurag Thakur : పీఎల్ఐ పథకం రెండవ విడతకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తాజావార్తలు
-
AAA Cinemas: విశాఖలో అల్లు అర్జున్ ‘AAA’ సినిమాస్.. 8 స్క్రీన్లతో ప్రీమియం మూవీ ఎక్స్పీరియెన్స్కు సిద్ధం!
-
Vaibhav Sooryavanshi: ఏమో ఎవరికి తెలుసు.. వైభవ్ సూర్యవంశీ బలహీనతను అతడు కనిపెట్టామేమో!
-
108 Ambulances at District Courts: జిల్లా కోర్టుల వద్ద 108 అంబులెన్సులు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
-
ZombieReddy2 : బాలీవుడ్ డైరెక్టర్ దర్శకత్వంలో సైలెంట్ గా స్టార్ట్ అయిన జాంబీరెడ్డి – 2
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!