Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Cpi Ramakrishna Fires On Ap Govt

CPI Ramakrishna: వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలం

Published Date :August 8, 2022 , 12:10 pm
By NTV WebDesk
CPI Ramakrishna: వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలం
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవల సంభవించిన గోదావరి వరదల్లో అనేకమంది సర్వం కోల్పోయారన్నారు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. గోదావరి వరదల సమయంలో పోలవరం ముంపు ప్రాంతాల్లో 21 రోజులు కరెంట్ లేదు. ప్రభుత్వం సహాయం చేయటంలో విఫలం అయ్యిందని విమర్శించారు. 22 శాతం మాత్రమే పోలవరం నిర్వాసితులకు పరిహారం అందింది.

Lovers Arrest: ప్రియురాలి కోసం అన్న దొంగతనం.. తర్వాతేమైంది?

వరద బాధితులకు తెలంగాణ 10 వేలు రూపాయలు ఇస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం 2 వేలు ఇచ్చింది. అక్కడి నిర్వాసితులు తెలంగాణలో కలపండి అంటున్నారు… అందుకు ఏపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. పోలవరం ప్రాజెక్టు లో ముఖ్యమైనది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉపయోగపడే ప్రాజెక్ట్ పోలవరం. నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రత్యేక హోదా ఎలానో వదిలేశారు…. కనీసం పోలవరం ప్రాజెక్ట్ గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదన్నారు రామకృష్ణ. పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు సీపీఐ నేత రామకృష్ణ.

COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • ap govt
  • cm jagan
  • flood areas
  • Godavari water

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions