CPI Ramakrishna: వరద బాధితుల్ని ఆదుకోవడంలో విఫలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల సంభవించిన గోదావరి వరదల్లో అనేకమంది సర్వం కోల్పోయారన్నారు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ. గోదావరి వరదల సమయంలో పోలవరం ముంపు ప్రాంతాల్లో 21 రోజులు కరెంట్ లేదు. ప్రభుత్వం సహాయం చేయటంలో విఫలం అయ్యిందని విమర్శించారు. 22 శాతం మాత్రమే పోలవరం నిర్వాసితులకు పరిహారం అందింది.
Lovers Arrest: ప్రియురాలి కోసం అన్న దొంగతనం.. తర్వాతేమైంది?
Also Read
- Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. సీసీటీవీ హార్డ్డిస్క్లు మార్చారా..?
- AP Gold Mining: ఏపీలో గోల్డ్ మైనింగ్కు గ్రీన్ సిగ్నల్.. నాలుగు దశల్లో సర్వేలు, తవ్వకాలు
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
వరద బాధితులకు తెలంగాణ 10 వేలు రూపాయలు ఇస్తే ఏపీ ప్రభుత్వం మాత్రం 2 వేలు ఇచ్చింది. అక్కడి నిర్వాసితులు తెలంగాణలో కలపండి అంటున్నారు… అందుకు ఏపీ ప్రభుత్వం సిగ్గుపడాలి. పోలవరం ప్రాజెక్టు లో ముఖ్యమైనది ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కట్టలేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు ప్రత్యేక్షంగా పరోక్షంగా ఉపయోగపడే ప్రాజెక్ట్ పోలవరం. నీతి ఆయోగ్ మీటింగ్ లో ప్రత్యేక హోదా ఎలానో వదిలేశారు…. కనీసం పోలవరం ప్రాజెక్ట్ గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదన్నారు రామకృష్ణ. పోలవరం బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు సీపీఐ నేత రామకృష్ణ.
COVID 19 Update: స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. ఇవాళ ఎన్నంటే..?
తాజావార్తలు
-
Pakistan: ‘‘దౌత్యం కడుపు నింపదు’’.. పాక్ పరువు తీసిన సింగపూర్ దౌత్యవేత్త..
-
Gold Scheme: బంగారంపై కేంద్రం సంచలన నిర్ణయం!.. కొత్త స్కీమ్ ప్రకటనకు రంగం సిద్ధం!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Senior Star Heros : దసరా నెలలో ముగ్గురు సీనియర్ స్టార్స్ సినిమాలు
-
Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
ట్రెండింగ్
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!