CM Jagan : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్లీనరీ వేడుకలు గుంటూరు వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. నేడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలో గల దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సమేతంగా సీఎం జగన్ నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్ గుంటూరు చేరుకున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో వైసీపీ జెండాను ఆవిష్కరించి వైసీపీ ప్లీనరీ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జనగ్ ప్రసంగిస్తూ.. మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు అమలయ్యాయా అని అడిగితే వారు చిరునవ్వుతో ఆశీర్వదించారు.మన మేనిఫెస్టోలు చూడడానికి భయపడుతోంది టీడీపీ. చెప్పిన మాటకు కట్టుబడి వుందని వైసీపీ నిరూపించింది. వైసీపీ రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏంటో చూపించింది. గ్రామ పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అవినీతికి, వివక్షకు తావులేకుండా చూపించింది. రైతులపై మమకారం అంటే ఏంటో చూపించింది. అన్నీ చేసి చూపించింది. పరిపాలన ఎలా వుంటుందో చూపించింది. అక్కచెల్లెమ్మల సాధికారిత చాటిచెప్పింది. పిల్లల భవిష్కత్తుని తీర్చిదిద్దేలా చూపించింది. వైద్యారోగ్య వ్యవస్థను చేసి చూపించింది. ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించింది. లంచాలు, అవినీతి లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారని చేసి చూపించింది వైసీపీ అని ఆయన తెలిపారు.
Big News : వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా
Also Read
- Off The Record : జోగి రమేష్కు అనవసరంగా మైలేజ్ ఇస్తున్నారా? వైసీపీ, టీడీపీలో చర్చలు?
- Off The Record : సిక్కోలు నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారా?
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు అమలయ్యాయా అని అడిగితే వారు చిరునవ్వుతో ఆశీర్వదించారు. మన మేనిఫెస్టోలు చూడడానికి భయపడుతోంది టీడీపీ. చెప్పిన మాటకు కట్టుబడి వుందని వైసీపీ నిరూపించింది. వైసీపీ రాజకీయ వ్యవస్థలో మార్పు అంటే ఏంటో చూపించింది. గ్రామ పాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అవినీతికి, వివక్షకు తావులేకుండా చూపించింది. రైతులపై మమకారం అంటే ఏంటో చూపించింది. అన్నీ చేసి చూపించింది. పరిపాలన ఎలా వుంటుందో చూపించింది. అక్కచెల్లెమ్మల సాధికారిత చాటిచెప్పింది. పిల్లల భవిష్కత్తుని తీర్చిదిద్దేలా చూపించింది. వైద్యారోగ్య వ్యవస్థను చేసి చూపించింది. ప్రతి పేదవాడికి స్వంత ఇంటి కలను నిజం చేసి చూపించింది. లంచాలు, అవినీతి లేకుండా పారదర్శక పాలన ఇలా చేస్తారని చేసి చూపించింది వైసీపీ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Yashasvi Jaiswal: వైభవ్ సూర్యవంశీ కాదు.. ఆ ఇద్దరే మా విజయానికి కారణం!
-
Jayam Ravi: జయం రవి విడాకుల కేసులో షాకింగ్ ట్విస్ట్..!
-
CM NTR: సీఎం ఎన్టీఆర్.. దద్దరిల్లిన థియేటర్
-
Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!