Chandrababu Serious: కేబినెట్ భేటీకి ఆలస్యంగా వచ్చిన మంత్రులు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం
- కేబినెట్ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రులు..
- మంత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు..
- మరోసారి ఆలస్యంగా రావొద్దని సూచించిన చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu Serious: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. అయితే, ఈ సమావేశానికి నలుగురు మంత్రులు ఆలస్యంగా రావడంపై సీఎం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ( డిసెంబర్ 11న) ఉదయం 10.30 గంటలకే మంత్రి మండలి సమావేశం ప్రారంభమైంది.. ఇకపై కేబినెట్ కు ఎవరైనా ముందుగానే రావాలి.. ఆలస్యంగా రావొద్దని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: AP Cabinet Meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. ఫైల్ క్లియరెన్స్లో జాప్యంపై సీఎం సీరియస్
Also Read
ఇక, నిన్న (డిసెంబర్ 10న) నేను హెచ్ఓడీల సమావేశానికి 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చాను.. అక్కడ ఉన్న అందరికీ క్షమాపణలు కూడా చెప్పాను అని సీఎం చంద్రబాబు అన్నారు. నా తప్పును సరిదిద్దుకున్నాను.. మీరు కూడా ( ఆలస్యంగా వచ్చిన నలుగురు మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, ఆనం రామనాయరణరెడ్డి, వాసంశెట్టి సుభాష్) సరి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!