CM Chandrababu: 100 ఎకరాల్లోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో కూడా సెక్రటేరియట్ కట్టొచ్చు..
- అమరావతిలో 100 ఎకరాల్లో సెక్రటేరియట్ కడితే సరిపోతుందని కొందరు అంటున్నారు..
- 100 ఎకరాల్లోనే కాదు, మున్సిపల్ కార్పొరేషన్ భవనంలో కూడా సెక్రటేరియట్ కట్టొచ్చు: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డాక్టర్ కనూరి- జింఖానా తల్లి మరియు శిశు ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక మంచి కార్యక్రమానికి సహకరించిన జింఖానా సభ్యులు, ఎన్నారైలకు ధన్యవాదాలు.. సమాజంలో మంచి మిగిలి ఉందనడానికి మీరు ఉదాహరణ.. జింఖానా సభ్యులందరిని అభినందిస్తున్నా.. మనం బాగుంటేనే చాలదు… చుట్టూ ఉన్న సమాజం కూడా బాగుండాలి.. భారతదేశంలో ఉన్న సంస్కృతి, సాంప్రదాయాలు ఏ దేశంలో లేవు.. పిల్లలు ఎంత పెద్ద వారైనా తల్లిదండ్రులకు జీవితాంతం తోడుగా ఉండేది మన దేశంలోనే.. ఎంసీహెచ్ బ్లాక్ నిర్మాణంతోపాటు నిర్వహణకు ఫండ్ ఏర్పాటు చెయ్యడం గొప్ప విషయం.. నాట్కో ఫార్మా జీజీహెచ్ కు తనవంతు సేవ చేస్తుంది.. కేంద్రం కూడా పీపీపీ మోడల్ అవలంభిస్తుంది.. వేగంగా అభివృద్ధి చెందడానికి పీపీపీ మోడల్ లో పనులు చేస్తున్నారు.. పీ4 ద్వారా సమాజంలో పేదలకు సాయం చేసేలా ప్రోత్సహిస్తున్నాం.. చదువు గేమ్ ఛేంజర్.. అంబేద్కర్ చదువుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడా సాయం చేసిందని చంద్రబాబు గుర్తు చేశారు.
Read Also: Paul Stirling History: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. టీ20 చరిత్రలో పాల్ స్టిర్లింగ్ సరికొత్త చరిత్ర!
Also Read
- Bandi Sanjay: బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదు..!
- OTR: ఏలూరు కూటమిలో రగులుతున్న కుమ్ములాటలు! నేతల మధ్య కోల్డ్ వార్!
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
అయితే, ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం నిర్మూలించడానికి 22లక్షల కుటుంబాలకు సాయం అవసరం అని సీఎం చంద్రబాబు అన్నారు. పీ4లక్ష్యం కూడా పేదరిక నిర్మూలనే.. ఎంసీహెచ్ బ్లాక్ కు ప్రభుత్వపరంగా అండగా ఉంటాం.. డబ్బు సద్వినియోగం చేసినప్పుడే సంతృప్తి వస్తుంది.. మన సంపాదనలో కొంతభాగం సమాజానికి సేవ చేసేందుకు ఉపయోగిస్తే సంతృప్తి ఉంటుంది.. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మనదే.. 2038కల్లా రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది.. అమరావతి లాంటి ఫ్యూచర్ సిటీల అవసరం ఎంతో ఉంది.. నాలెడ్జ్, ఎకానమీకి తెలుగు రాష్ట్రాలు కేరాఫ్ గా ఉండాలి.. జాతికి గుర్తింపు ఉండాలంటే మంచి రాజధాని కావాలి.. క్వాంటం వ్యాలీకి కేరాఫ్ గా అమరావతి మారుతుంది.. పవర్ సెక్టార్ లో సంస్కరణలు తీసుకొచ్చి కరెంట్ కొరత లేకుండా చేశామన్నారు. 15 ఏళ్లలో అమరావతి రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
తాజావార్తలు
-
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
-
Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్కు కొత్త కెప్టెన్..
-
Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!