Minister Anagani: 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్-1 చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్
- చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జిల్లా, నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్రణాళిక..
- జీరో పావర్టీ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం.. ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి..
- 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్-1 చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్: మంత్రి అనగాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anagani: స్వర్ణాంధ్ర విజన్- 2047లో భాగంగా డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్(DVAPU) పీ4 కార్యక్రమంపై జరిగిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్-1 గా ఉండేలా సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేశాడని తెలిపారు. జీరో పావర్టీ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం.. చరిత్రలో ఎన్నడు లేని విధంగా జిల్లా, నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్రణాళికలను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా, నియోజకవర్గ విజన్ ప్లాన్ రూపకల్పనలో ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని మంత్రి అనగాని సూచించారు.
Read Also: KTR: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Sai Krishna Missing Case: సాయి కృష్ణ కుటుంబానికి అండగా ప్రభుత్వం.. సీఎం భరోసాతో సంతృప్తి వ్యక్తం చేసిన తల్లి
అయితే, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమ, సర్వీస్ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలి అని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. అలాగే, తిరుపతి జిల్లాను రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలబెట్టాలి అని కోరారు. పీ-4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను గుర్తించి ఆగస్టు 15వ తేదీలోపు వారిని ఆదుకునే చర్యలు చేపడతాం అన్నారు. మార్గ దర్శకాలను గుర్తించి వారి ద్వారా బంగారు కుటుంబాలను ఆదుకోనున్నాం.. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించే వరకు చర్యలు తీసుకునేలా ప్రణాళిక రెడీ చేశామని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు.
Read Also: Prabhas: 300 కోట్ల తమిళ సినిమా డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా?
ఇక, ఈ కార్యక్రమం కోసం ప్రతి నియోజకవర్గంలోనూ అనుసంధాన కార్యకర్తలను ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రజాహితం కోరే ప్రభుత్వం.. విధ్వంస పాలనను అధిగమించి సుపరిపాలన చేపడుతున్నాం.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నాం.. ప్రజల స్పందన తెలుసుకొని అడుగులు వేస్తామని చెప్పుకొచ్చారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వమే మామిడి రైతులను ఆదుకుంది.. మరలా ఇప్పుడు కూడా ఎన్నడు లేని విధంగా కేజీకి నాలుగు రూపాయల చొప్పున తోతాపురి మామిడి రైతులకు సబ్సిడీని అందిస్తున్నామని సత్యప్రసాద్ చెప్పారు.
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!