సాధన దీక్ష చేయడం ఒక చరిత్ర : చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా బాధితులను ఆదుకునేందుకు సాధన దీక్ష చేయడం ఒక చరిత్ర అని… సీఎం జగన్ బాధ్యతా రాహిత్యంతో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు టీడీపీ చేపట్టిన సాధన దీక్ష ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలు, ప్రజలు, పత్రికలు చెప్పినా పాటించడం ఆనవాయితీగా వస్తోందని… ఒకప్పుడు పేపర్లలో చూసి వెంటనే స్పందించిన సంఘటనలు తన జీవితంలో చాలానే ఉన్నాయని తెలిపారు. కరోనాతో అగ్ర దేశాలే వణికి పోతున్నాయని… కరోనాను అర్ధం చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకుంటే తప్ప.. దీనిని నివారించలేమని తాను మొదట్లో చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
read also :పోలీస్ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలి : డిజిపి మహేందర్ రెడ్డి
Also Read
సంక్షోభాన్ని అవకాశంగా తీసుకొని ఏమాత్రం ఇబ్బందులు లేకుండా సమాజాన్ని కాపాడేందుకు అనుక్షణం పని చేశానని… కరోనా రాకుండా నివారించడమే పరిష్కార మార్గమని చెప్పినా జగన్ రెడ్డి వినలేదని మండిపడ్డారు. కరోనా వైరస్ ఒకరిని నుంచి మరొకరకి వస్తుంది, జాగ్రత్త చర్యలు తీసుకో వాలని ప్రభుత్వానికి సూచనలు చేస్తే నన్ను అవహేళనగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. అనేక రంగాల నిపుణులు, మేథావులతో మాట్లాడాను. పారాసిట్మాల్ వేసుకుంటే సరిపోతుంది, బ్లీచింగ్ పౌడర్ వేస్తే కరోనా రాదని ముఖ్యమంత్రి జగన్ చెప్పారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..