Botsa Satyanarayana : పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Botsa Satyanarayana Fired on Yellow Media.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు వాడి వేడిగా సాగాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉగాది నుండి పార్టీని విస్త్రత స్థాయికి తీసుకుని వెళ్లాలని జగన్ చెప్పారని, వచ్చే నెల రెండు నుండి కార్యక్రమం ప్రారంభం అవుతుందని ఆయన వెల్లడించారు. ఈ మూడేళ్లు చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరిస్తామని, పదవుల్లో అందరికీ అవకాశం ఇచ్చేందుకు కొందరిని తొలగిస్తానని జగన్ ముందే చెప్పారన్నారు. పచ్చ మీడియా చెప్పేది జనం నమ్మరని, అదే నమ్మితే వైసీపి గెలిచేదా..? అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- CM Chandrababu Delhi Tour: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. అమిత్ షా సహా కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
- Ambati Rambabu : రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పాలన సాగుతోంది.. చంద్రబాబువి గారడీ విద్యలు
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
జనం ఈలలు వేస్తే ప్రయోజనం ఉండదని, వారికి ఉపయోగపడే పనులు చేస్తే జనం గుండెల్లో పెట్టుకుంటారన్నారు. బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తే తప్ప పవన్ ఏ పనీ చేయలేడని, వైసీపీ పై ప్రజలకు అసంతృప్తి ఉంటే కదా వ్యతిరేక ఓటు ఉండటానికి అని ఆయన అన్నారు. పొత్తులు, మొక్కజొన్న పొత్తులు ఏం ఉంటాయని, ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎవరెవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలుస్తుందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
PM Modi Hyd Tour Live Updates : హైదరాబాద్లో మోడీ సందడి.. పర్యటన మినిట్ టూ మినిట్ అప్డేట్స్..!
-
TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
-
Kerala CM: కేరళ కాంగ్రెస్లో వర్గపోరు.. సీఎంగా ఆయనకే రాహుల్ మద్దతు..
-
Pakistan Terror Attack: పాలు పోసి పెంచిన పామే కాటేసింది.. పాకిస్థాన్లో ఉగ్రదాడి!
-
CM Vijay: తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ .. ‘జన నాయగన్’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
-
Hantavirus Outbreak: హంటావైరస్ కలకలం.. లక్షణాలు, చికిత్సపై WHO కీలక హెచ్చరిక.. కొత్త మహమ్మారిగా మారుతుందా..?