10TH Exams : రేపటి నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ ఎగ్జామ్స్..
- అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు
- స్టూడెంట్లకు చంద్రబాబు ఆల్ ది బెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
10TH Exams : ఏపీలో పదో తరగతి పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 దాకా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు అధికారులు. వీటి కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పరీక్షలు ఉదయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. ఈ ఎగ్జామ్స్ కు చివరి నిముషం దాకా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. టెన్త్ స్టూడెంట్లకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3వేల 450 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేశారు. 6లక్షల 19వేల 275 మంది స్టూడెంట్లు ఎగ్జామ్ రాయబోతున్నారు.
Read Also : Virat Kohli : బీసీసీఐ నిర్ణంపై కోహ్లీ అసంతృప్తి.. మద్దతుగా నిలుస్తున్న క్రికెటర్స్..
Also Read
- Minister Narayana : విశాఖ అభివృద్ధికి సరికొత్త మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్ తరహాలో సెమీ రింగ్ రోడ్డు
- RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
ప్రతి ఎగ్జామ్ సెంటర్ వద్ద 100 మీటర్ల దాకా 144వ సెక్షన్ విధించారు. ఎగ్జామ్స్ సెంటర్లకు దగ్గర్లో జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లు మూసేయడంతో పాటు ఫేక్ న్యూస్ ఎవరైనా స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. రాష్ట్ర స్థాయిలో 08662974540 కంట్రోల్ రూమ్ నంబరు ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు సీఎం చంద్రబాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎగ్జామ్స్ బాగా రాయాలంటూ కోరారు.
తాజావార్తలు
-
Tamil Nadu: ఈ రాత్రికి కేరళం వెళ్లిపోనున్న గవర్నర్.. విజయ్ ప్రమాణస్వీకారంపై సర్వత్రా ఉత్కంఠ!
-
Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
-
Soft Mysore Pak Recipe : ఇంట్లోనే హోటల్ స్టైల్ సాఫ్ట్ మైసూర్ పాక్.. పక్కా కొలతలతో ఇలా చేసుకోండి.!
-
Crispy Ragi Vada: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! రాగి పిండితో సింపుల్గా కరకరలాడే వడలు
-
Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్కు వీసీకే మద్దతు