Ramprasad Reddy: మిధున్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి రాంప్రసాద్..
- ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
- అధికారం ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలలో తిరిగేది కాదు- మంత్రి
- అధికారం కోల్పోయిన 8 నెలల తర్వాత రాయచోటికి వచ్చాడు- రాంప్రసాద్ రెడ్డి
- పార్టీ అధికారంలో లేదని చెప్పి అధికార పార్టీ పై ప్రేలాపాలు చేయడం చాలా తప్పు-మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాలలో తిరిగేది కాదు… అధికారం కోల్పోయిన 8 నెలల తర్వాత రాయచోటికి వచ్చాడని ఆరోపించారు. పార్టీ అధికారంలో లేదని చెప్పి అధికార పార్టీ పై విచిత్రమైన ప్రేలాపాలను చేయడం చాలా తప్పు అని దుయ్యబట్టారు. ఆ రోజు వైసీపీ వారు చేసిన తప్పులకు నేడు 11 సీట్లు వాళ్లకు వస్తే.. 160 సీట్లు పైగా కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్ని అరచి గగ్గోలు పెట్టిన కూడా ఎలక్షన్ వచ్చేది నాలుగున్నర సంవత్సరం తరువాతేనని పేర్కొన్నారు. వైసీపీ వాళ్లు నీతి, నిజాయితీగా ప్రతిపక్ష పాత్ర పోషించాలి.. ప్రజా క్షేత్రంలో పాలకపక్షం ఏదైనా తప్పు చేస్తే వేలెత్తి చూపించే అర్హత, బాధ్యత వైసీపీ వాళ్లకు ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Anshu Ambani : 23 ఏళ్ళ తర్వాత హీరోయిన్ గా రీఎంట్రీ ఇస్తున్న నాగ్ హీరోయిన్
Also Read
- MP Mithun Reddy: అమరావతికి కాదు.. అవినీతికే మేం వ్యతిరేకం..
- Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. సూసైడ్ చేసుకున్న నిందితుడు!
- Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
- Madanapalle Minor Girl Case: మదనపల్లె చిన్నారి పోస్టుమార్టంలో సంచలన విషయాలు..
అంతకుముందు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ… టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లాలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఆరోపించారు. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు ఆగిపోయాయి.. అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. పనులు చేసి ప్రాజెక్టును పూర్తి చేయకుండా టెండర్ రద్దు చేయాలని అనుకోవడం దారుణమని అన్నారు. మదనపల్లిలో మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి.. అలాగే, చాలా గ్రామాలకు ఇప్పటివరకు రోడ్లు లేవు, రోడ్లు వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాల్సిన అవసరం ఉందని మిధున్ రెడ్డి మాట్లాడారు.
AI Robot Girlfriend: మార్కెట్లోకి ఏఐ గర్ల్ఫ్రెండ్.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
తాజావార్తలు
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?