Tension in Rajayyapeta: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్..
- అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్..
- బల్క్ డ్రగ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న మత్య్సకారులు..
- ఛలో రాజయ్యపేటకు పిలుపునిచ్చిన వైసీపీ..
- రాజయ్యపేట వెళ్తున్న ఎమ్మెల్సీ బొత్స, కన్నబాబు, వైసీపీ నేతలు..
- వైసీపీ నేతలకు షరతులతో కూడిన అనుమతులు..
- రాజయ్యపేటలో కొనసాగుతున్న పోలీసుల పహారా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension in Rajayyapeta: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళన నేటికి 39వ రోజుకు చేరుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటం చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ సంఘీభావం తెలపనుంది. కాసేపట్లో వైసీపీ ముఖ్య నేతలు ఛలో రాజయ్యపేటకు తరలి వెళ్లనున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ కి వ్యతిరేక పోరాటానికి మద్దతు పెరుగుతుంది. చుట్టూ పక్కల 9 గ్రామాల నుంచి భారీగా ప్రజలు తరలి వస్తున్నారు.
Read Also: Razesh Danda : నా సినిమాను చంపేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా
Also Read
- Botsa Satyanarayana: పంచదార్లలో వైసీపీ నేత బొత్స సంచలన వ్యాఖ్యలు.. సర్కార్ పై తీవ్ర ఆరోపణలు
- Gudivada Amarnath: హోంమంత్రి అనితపై మాజీ మంత్రి ఘాటు విమర్శలు.. ఆమె 'మేకప్ మంత్రి'..!
- Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
- Gudivada Amarnath: జగన్ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు ఎత్తివేత.. మీకు అండగా ఉంటాం..!
ఇక, రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత దిగి రావాల్సిందేనని 9 గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజయ్య పేట గ్రామస్థులకు మద్దతుగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, వైసీపీ నేతలు వెళ్తున్నారు. రాజయ్య పేట వెళ్లేందుకు వైసీపీ నేతలకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు పోలీసులు. అలాగే, రాజయ్య పేటలో పోలీసుల పహారా కొనసాగుతుంది. పెట్టిన ఆంక్షలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!