Tension in Rajayyapeta: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. రాజయ్యపేట గ్రామస్తుల ఆందోళన నేటికి 39వ రోజుకు చేరుకుంది. బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక పోరాటం చేస్తున్న మత్స్యకారులకు వైసీపీ సంఘీభావం తెలపనుంది.
High Tension in Anakapalle: బల్క్ డ్రగ్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల వలయంలోకి వెళ్ళిపోయాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. రాజయ్య పేటలో క్యాంప్ ఏర్పాటు చేయగా భద్రత చర్యలను అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు.