Chittoor: పంట పొలంలో ఏనుగు మృతి.. కారణం ఇదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor: అడవుల్లో ఉండాల్సిన వన్య ప్రాణులు అడవిని వదిలి జనారణ్యం లోకి వస్తున్నాయి. అడవుల్లో ఆహారం దొరకక పంట పొలాల ల్లోకి వస్తున్నాయి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వన్య ప్రాణులు నాశనం చేస్తున్నాయి. దీనితో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక వన్య ప్రాణుల ప్రాణాలకు హాని తలెపెట్ట లేరు.. ఈ క్రమంలో ఏం చెయ్యాలో తెలియక రైతులు తల పట్టుకుంటున్నారు. ఇక అడవి ధాటి బయటకు వచ్చిన వన్య ప్రాణులు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇలా వన్య ప్రాణులు పంట పొల్లాల్లో ప్రాణాలను కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. అలాంటి ఘటనే తాజాగా చింతూరు జిల్లాలో వెలుగు చూసింది.
Read also:Sara Ali Khan: గులాబీ డ్రెస్లో అందాలు ఆరబోస్తున్న సారా అలీ ఖాన్..
Also Read
- Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
- Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
- Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. వివరాల లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా లోని సదుం మండలం లోని బూరగమంద పంచాయతీ లోని గంటావారిపల్లి లోకి ఏనుగుల గుంపు ప్రవేశించింది. ఈ ఏనుగుల గుంపు గ్రామం లోని పంట పొలాలను ధ్వంసం చేశాయి. ఈ నేపథ్యంలో ఏనుగుల గుంపు కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. వ్యవసాయ పొలాలలో ఏనుగులు భీభత్సము సృష్టిస్తున్నాయి. కాగా వ్యవసాయ పొలంలో సంచరిస్తున్న ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పంట పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ని తాకింది. దీనితో ఏనుగుకు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఇది చూసిన గ్రామస్థులు ఏనుగు మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Aryavir Sehwag: తండ్రిని మించిన కొడుకు.. సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ బ్యాటింగ్ స్టైల్ చూశారా?
-
Irumbudi Collections: బాక్సాఫీస్లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లోకి!
-
Ambati Rambabu: నన్ను కేసులతో బెదిరించాలనుకుంటే బెదిరేవారు ఎవరూ లేరు.. అంబటి సంచలన వ్యాఖ్యలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
ట్రెండింగ్
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?