CRDA: సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. అమరావతి నిర్మాణంలో ముందడుగు..!
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం..
- రాజధాని నిర్మాణ పనులపై చర్చ..
- అమరావతి పనుల ప్రారంభానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRDA: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది.. ప్రధానంగా ఈ సమావేశంలో రాజధాని నిర్మాణ పనులపై చర్చించారు.. అయితే, అమరావతి పనుల ప్రారంభానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 2,498 కోట్ల రూపాయలతో రహదారుల పనులు ప్రారంభించనున్నారు.. ఇక, రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణానికి అనుమతి లభించింది..
Read Also: Sukhbir Badal: “టాయ్లెట్స్, కిచెన్ శుభ్రం చేయాలి”.. మాజీ సీఎంకు సిక్కు ప్యానెల్ శిక్ష..
Also Read
- Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతిలో 217 చదరపు కిలోమీటర్లలో రోడ్లు, బిల్డింగ్ లకు కొన్నింటికి అథారిటీ మీటింగ్ లో అనుమతులిచ్చాం అన్నారు.. కొన్ని రోడ్లకు 2498 కోట్లతో వేయడానికి అథారిటీ అనుమతిచ్చింది.. 1585 కోట్లతో మూడు వాగులు, మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి అథారిటీ అనుమతి లభించిందని వెల్లడించారు.. ఇక, రూ.3,523 కోట్లతో అధికారుల బిల్డింగ్ లకు అనుమతి లభించింది.. జనవరి నుంచి అనుమతులు వచ్చిన పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.. అన్ని రకాల వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి నారాయణ..
Read Also: UI The Movie: ఉప్పీ అంటే ఇంతేరా.. UI ది మూవీ ట్రైలర్ చూశారా?
ఐకానిక్ టవర్ల టెండర్లు పూర్తయ్యాయి… డిసెంబర్ 15వ తేదీలోగా డిజైన్లు వస్తాయని తెలిపారు మంత్రి నారాయణ.. రైతులకు చేసిన ప్రామిస్ ప్రకారం మూడేళ్లలో పూర్తి చేస్తాం.. SSR రేటు ప్రకారం ఇవ్వడం జరుగుతుంది.. తూర్పు పడమరలలో 17 రోడ్లు 18 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మిస్తామన్నారు.. E5, E7, E9, E13, E16 రోడ్లను పరిశీలించాం.. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయ్యేలోగా E11, E15 రోడ్లను టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని చెప్పారు.. ఇక, వరల్డ్ బ్యాంకు బోర్డు మీటింగ్లో ఒక నిర్ణయం వస్తుందని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ..
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!