CRDA: సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం.. అమరావతి నిర్మాణంలో ముందడుగు..!
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం..
- రాజధాని నిర్మాణ పనులపై చర్చ..
- అమరావతి పనుల ప్రారంభానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CRDA: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది.. ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశం జరిగింది.. ప్రధానంగా ఈ సమావేశంలో రాజధాని నిర్మాణ పనులపై చర్చించారు.. అయితే, అమరావతి పనుల ప్రారంభానికి సీఆర్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. 2,498 కోట్ల రూపాయలతో రహదారుల పనులు ప్రారంభించనున్నారు.. ఇక, రూ.1508 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు నిర్మాణానికి అనుమతి లభించింది..
Read Also: Sukhbir Badal: “టాయ్లెట్స్, కిచెన్ శుభ్రం చేయాలి”.. మాజీ సీఎంకు సిక్కు ప్యానెల్ శిక్ష..
Also Read
- Amaravati Unstoppable: అమరావతి రాజధాని అన్స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు..
- YSRCP: సీఈవో, ఈసీఐకి వైసీపీ లేఖ..
- CM Chandrababu: ఇది ప్రారంభం మాత్రమే.. దేశంలోనే నంబర్ వన్ రాజధానిగా అమరావతి..!
- CM Chandrababu: నా గ్రేట్ విజన్కు తొలి సక్సెస్.. రైతుల నమ్మకంతో అమరావతి.. సైబరాబాద్ నిర్మించిన అనుభవమే స్ఫూర్తి..
ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతిలో 217 చదరపు కిలోమీటర్లలో రోడ్లు, బిల్డింగ్ లకు కొన్నింటికి అథారిటీ మీటింగ్ లో అనుమతులిచ్చాం అన్నారు.. కొన్ని రోడ్లకు 2498 కోట్లతో వేయడానికి అథారిటీ అనుమతిచ్చింది.. 1585 కోట్లతో మూడు వాగులు, మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి అథారిటీ అనుమతి లభించిందని వెల్లడించారు.. ఇక, రూ.3,523 కోట్లతో అధికారుల బిల్డింగ్ లకు అనుమతి లభించింది.. జనవరి నుంచి అనుమతులు వచ్చిన పనులు ప్రారంభం అవుతాయని పేర్కొన్నారు.. అన్ని రకాల వసతులు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి నారాయణ..
Read Also: UI The Movie: ఉప్పీ అంటే ఇంతేరా.. UI ది మూవీ ట్రైలర్ చూశారా?
ఐకానిక్ టవర్ల టెండర్లు పూర్తయ్యాయి… డిసెంబర్ 15వ తేదీలోగా డిజైన్లు వస్తాయని తెలిపారు మంత్రి నారాయణ.. రైతులకు చేసిన ప్రామిస్ ప్రకారం మూడేళ్లలో పూర్తి చేస్తాం.. SSR రేటు ప్రకారం ఇవ్వడం జరుగుతుంది.. తూర్పు పడమరలలో 17 రోడ్లు 18 కిలోమీటర్ల పొడవైన రోడ్లు నిర్మిస్తామన్నారు.. E5, E7, E9, E13, E16 రోడ్లను పరిశీలించాం.. సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తయ్యేలోగా E11, E15 రోడ్లను టెండర్లు పిలిచి పూర్తి చేస్తామని చెప్పారు.. ఇక, వరల్డ్ బ్యాంకు బోర్డు మీటింగ్లో ఒక నిర్ణయం వస్తుందని తెలిపారు మంత్రి పొంగూరు నారాయణ..
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!