CPM Party: 2025 నాటికి ఇండియాను అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని బీజేపీ ప్లాన్..!
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం విస్తృత సమావేశం..
- 2025 నాటికి ఇండియాను అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని బీజేపీ ప్లాన్..
- దేశంలో సీపీఎం ఓటింగ్ శాతం ఎక్కడ తగ్గలేదు: సీపీఎం నేత ఎంఏ బేబీ
CPM Party: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఎం విస్తృత సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, ఎం.ఏ.బేబీ, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకుడు మధు, కేంద్ర కమిటీ సభ్యుడు ఎం,ఏ గఫూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ మాట్లాడుతూ.. హిందూ రాష్ట్ర అనే ఆలోచన ఉన్న ఆర్ఎస్ఎస్ విధానాలతో కూడిన దేశం వైపు మార్చాలని చూస్తున్నారు.. 2025 నాటికి ఇండియాను మైనారిటీ వ్యతిరేక దేశంగా.. అఖండ హిందూ దేశంగా ప్రకటించాలని చూస్తోంది భారతీయ జనతా పార్టీ అని ఆయన ఆరోపించారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లు అవుతుందని తెలిపారు.
Read Also: Aparna Vastare Death: ప్రముఖ లేడీ యాంకర్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం!
Also Read
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
- Chandrababu: తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది.. కార్యకర్తలు ఎప్పుడూ మీసం మెలేస్తారు.. ఎవ్వరికీ తలవంచరు..
- TDP నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం.. చంద్రబాబు ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం
ఇక, మతరాజ్య నిర్మాణానికి 2024 ఎన్నికలను ఉపయోగించుకునేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది అని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు ఎంఏ బేబీ తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు సిద్ధంగా లేరు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికీ ఆపాదించబడిన కేసులో జైలులో ఉన్నారు.. నరేంద్ర మోడీ సీట్లు పార్లమెంటులో 240కి పడిపోయాయి.. మోడీకి రెండు ఊతకర్రలుగా చంద్రబాబు, నితీష్ కుమార్ ఉన్నారు అని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవకుండా ఓటింగ్ పర్సంటేజీ పెంచుకోవాలని చూసింది బీజేపీ.. గతంలో విడిపోయిన కూటమి మరోసారి కలిస్తేనే కమలం పార్టీ ఏపీలో స్ధానం సంపాదించింది.. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కూచుని మాట్లాడుకోవడం లేదు.. బీజేపీ కేరళలో గెలిచిన తిరుచూరు స్థానంలో ఓటు పర్సంటేజీ సీపీఎంకు తగ్గలేదు.. యూడీఎఫ్ ఓటింగ్ తగ్గడమే బీజేపీ కేరళలో గెలవడానికి కారణం అయిందని ఎంఏ బేబీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో