Deputy CM Pawan Kalyan: రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా అడుగులు..
- రోడ్ల సమస్యకు కూటమి ప్రభుత్వం చూపుతోన్న పరిష్కరంపై పవన్ ట్వీట్..
- ఉమ్మడి తూ.గో. జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా అడుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సహా కీలక శాఖల బాధ్యతలు తీసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారు.. క్షేత్రస్థాయిలోనూ పర్యటిస్తూ.. సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నారు.. గతంలో ఇచ్చిన హామీల అమలుపై దృష్టిసారించారు.. ఇక, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ.. సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.. ప్రతీ గ్రామంలో నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేసి, గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ MGNREGS నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని 3 నూతన జిల్లాల్లో, గత 4 నెలల్లో 1,756 రోడ్ల నిర్మాణం చేపట్టి, 94.50 కోట్ల వ్యయంతో, 273.42 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.
Also Read
- Sajjala Ramakrishna Reddy: రెండేళ్ల పాలనపై ప్రజల ఆగ్రహం బయటపడింది.. చంద్రబాబుకు ఇదే లాస్ట్ టర్మ్..!
- Minister Vasamsetti Subhash: కార్మికుల కోసం సర్కార్ కీలక నిర్ణయం.. అంతా ఒకే దగ్గర..!
- CM Chandrababu: విధ్వంసం నుంచి అభివృద్ధి దిశగా.. సంక్షేమం – అభివృద్ధే మా ప్రభుత్వ లక్ష్యం
- CM Chandrababu: వికసిత్ భారత్తో స్వర్ణాంధ్ర 2047 విజన్ అనుసంధానం..
ప్రతీ గ్రామంలో నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేసి, గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పని చేస్తున్న గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర… pic.twitter.com/Qu6OsBfotN
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) February 5, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!