CM Chandrababu: పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్.. సీఎం కీలక ఆదేశాలు
- పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్గా ఉంది..
- రీసైక్లింగ్ నుంచి స్మగ్లింగ్ కు దారి తీస్తుందు..
- పీడీఎస్ స్మగ్లింగ్ పైన డీ&ఎస్ కింద సెక్షన 301 కిందకు తెచ్చాం..
- పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ ఆపేయాలని స్పష్టం చేసిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: పీడీఎస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్గా ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. పీడీఎస్ అక్రమ రవాణాను సీరియస్గా తీసుకుంటున్నాం అన్నారు.. రీసైక్లింగ్ నుంచి స్మగ్లింగ్ కు దారి తీస్తుందన్నారు.. పీడీఎస్ స్మగ్లింగ్ పైన డీ&ఎస్ కింద సెక్షన 301 కిందకు తెచ్చాం.. పీడీఎస్ రైస్ రీసైక్లింగ్ ఆపేయాలని స్పష్టం చేశారు… పీడీఎస్ స్మగ్లింగ్ పైన పీడీ యాక్టు తీసుకురావాలి.. రెగ్యలర్ రైస్, పీడీఎస్ రైస్ లను కలిపి అమ్మేస్తున్నారనేది ఒక వాదనగా ఉందన్నారు.. ఝార్ఖండ్ నుంచి కూడా పీడీఎస్ వస్తోంది.. పీడీఎస్ లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగకూడదని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. ఇక, కూకటివేళ్లతో సహా పీడీఎస్ రైస్ మాఫియాను లేకుండా చేయాలి.. ప్రజలు తినే బియ్యాన్నే అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి పయ్యావుల.. వేరే దేశాల నుంచి కూడా పీడీఎస్ రాకూడదని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Youtube Auto Dubbing Feature: అద్భుతమైన ఫీచర్ను తీసుకొచ్చిన యూట్యూబ్.. ఇకపై ఏ భాషలోనైనా
Also Read
ఇక, వాటర్ వినియోగంపై మాట్లాడుతూ.. రెయిన్ ఫాల్ బాగుంది కనుక గ్రౌండ్ వాటర్ బాగుంది.. ఒకటి ఉపరితల నీరు, రెండు అండర్ గ్రౌండ్ వాటర్.. వాటర్ రీఛార్జి మీద దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు సీఎం చంద్రబాబు.. కలెక్టర్లు అందరూ నరేగా పనుల్లో నీటి అవసరాల పనులను తీసుకోవాలి.. రాబోయే రెండు సీజన్లలో ప్రతీ జిల్లాలో వానాకాలం నాటికి 8 మీటర్ల నీటి నిల్వ ఉండాలి.. పోలవరం పూర్తయ్యేలోపే, పోలవరం నుంచి కృష్ణకు నీరు తేవాలని ఆదేశించారు.. లెఫ్ట్ మెయిన్ కెనాల్ వచ్చే ఏడాదికి విశాఖ వరకూ వస్తుందన్నారు.. ప్రతీ సంవత్సరం వాటర్ మేనేజ్మెంట్ కచ్చితంగా జరగాలి.. ప్రతీ ఇంటికి ట్యాప్ వాటర్ రిజర్వాయర్ల నుంచి ఇవ్వాలన్నారు.. ప్రాజెక్టుల గేట్ల మెయింటెనెన్స్ కూడా జాగ్రత్తగా చేయాలి.. కృష్ణా నది రైట్ బ్యాంకు డ్యామేజీపై ఒక నిర్ణయం తీసుకుందాం.. మెయింటెనెన్స్ లేకపోవడంతో పనికిరాకుండా పోతున్నాయి.. అన్నింటి మెయింటెనెన్స్ PPP విధానంలో ఔట్ సోర్సింగ్ ద్వారా చేద్దాం అన్నారు.. ఆర్ధిక నిరోధాలతో పనులు ఆగకుండా చూస్తున్నాం.. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేస్తున్నాం అని వివరించారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Rajat Patidar History: రజత్ పాటీదార్ అరుదైన ఘనత.. ధోనీ, రోహిత్ సరసన ఆర్సీబీ కెప్టెన్!
-
Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
-
Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో ‘స్పిరిట్’ షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
-
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!