CM Chandrababu: కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక చర్చలు..
- సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ..
- కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పాలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. అయితే, కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కీలక అంశాలపై చర్చించారు.. నెలలో నాలుగు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని స్పష్టం చేశారు.. ఈ కార్యక్రమం ద్వారా విధిగా గ్రామాల్లో ఉండి సమస్యలు తెలుసు కోవాలని సూచించారు.. ఇక, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాం అని మంత్రులకు చెప్పారు సీఎం చంద్రబాబు.. మన రాష్ట్రంలో లబ్ధిదారుల కన్నా ఇతర రాష్ట్రాల్లో లబ్ధిదారులు చాలా తక్కువ.. అయినా కూడా పథకాలకు సంబంధించి సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు.. మంత్రులు పల్లెల్లో బస చేసే కార్యక్రమానికి పల్లె వెలుగు.. స్వర్ణ గ్రామం అని పేరు పెట్టాలని కేబినెట్లో చర్చించారు.. ఈ పేరుతో పాటు మరికొన్ని పేర్లు పరిశీలించాలని సూచించారు.. ఇక, ఈ కార్యక్రమానికి త్వరలో విధి విధానాలు ఖరారు చేయనున్నట్టు మంత్రులకు తెలిపారు సీఎం నారా చంద్రబాబు నాయుడు..
Read Also: Viral Video: అర్ధరాత్రి వంటింటి గోడపై ప్రత్యక్షమైన మృగరాజు!
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ఇక, విశాఖ ఋషికొండపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు.. ఋషి కొండ భవనాలను ఏం చేయాలనే అంశంపై చర్చించారు.. మొదట మంత్రులంతా ఋషికొండను సందర్శించాలని సీఎం సూచించారు.. ఆ తర్వాత ఏం చేద్దాం అనే దానిపై మంత్రులు అభిప్రాయాలు చెప్పాలన్నారు.. మరోవైపు.. పాస్టార్ ప్రవీణ్ మృతిపై మంత్రులతో చర్చించారు సీఎం.. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా స్పందన ఉండాలని ఆదేశాలు జారీ చేశారు..
తాజావార్తలు
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
-
Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?