AP Government: వారికి గుడ్న్యూస్.. రూ.6,700 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం..
- 6,700 కోట్లు రుపాయిలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం..
- పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నిధులు విడుదల..
- ఈ రోజు సాయంత్రంలోగా బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వివిధ వర్గాలకు రావాల్సిన బిల్లులకు సంబంధించి కొంతకాలంగా ఒత్తిడి వస్తోంది.. పలు వర్గాలకు గత కొంత కాలంలో పెండింగ్ లో ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన బాకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభించింది.. .దాదాపు 8 ఏళ్లుగా కూడా కొన్ని బిల్లులు చెల్లింపులు జగన్ సర్కార్ పెండింగ్ లో పెట్టింది.. అలా పెండింగ్ లో ఉన్న బిల్లుల్లో 6,700 కోట్లు రుపాయిలు నిధులు విడుదల చేశారు.. ఇందులో పది లక్షల లోపు బిల్లులు, ఉద్యోగుల జీపీఎఫ్, పోలీసుల సరెండర్ లీవులు, విద్యార్దుల ఫీజు రియంబర్స్ మెంట్ లాంటివి ఉన్నాయి.. గత జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో దాదాపు లక్షా 20 వేల కోట్లు రుపాయిలు పెండింగ్ లో పెట్టింది.. 2014 – 19 మధ్యలో టీడీపీ పాలనలో పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇప్పటి వరకు చెల్లించలేదు.. అందులో చిన్ని చిన్న కాంట్రాక్టర్లు, చిన్న పరిశ్రమలకు చెల్లింపులు , విద్యార్ధుల ఫీజు రియంబర్స్ మెంట్ ఇలా అనేక మైన బిల్లులు పెండింగ్ లో పెట్టింది జగన్ సర్కార్.. అయితే రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కుటమి సర్కార్ కు పెండింగ్ బిల్లు చాలా పెను భారంగా మారింది.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్దిక ఇబ్బందుల్లో ఉంది.. దీనికి తోడు పెండింగ్ బిల్లులు చెల్లింపులు భారంగా మారింది.
Read Also: Allu Arjun: బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్? (అల్లు అర్జున్)
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
అయితే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పెండింగ్ బిల్లుల్లో.. పోలీసులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెండింగ్ బిల్లులు ఉన్నాయి.. ఉద్యోగుల జీపీఎఫ్ 519 కోట్లు నిధులు నేడు విడుదల చేశారు.. పోలీసుల రెండు సరెండర్ లీవులకు గాను.. ఒక ఇన్స్టాల్ మెంట్ బకాయి కింద 213 కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేశారు.. మరో వైపు సీపీయస్ కింద 300 కోట్లు నిధులు విడుదల చేయగా. టీడీఎస్ కింద 265 కోట్లు చెల్లింపులు చేసింది ఆర్ధిక శాఖ.. మొత్తంగా ఉద్యోగులకు 1300 కోట్లు పెండింగ్ బిల్లులుకు నిధులు విడుదల చేశారు.. ఇదే క్రమంలో సుమారు 6.5 లక్షల మంది విద్యార్ధులకు గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్ మెంట్ నిధులు 788 కోట్లు రుపాయిలు జమ కానున్నాయి..
Read Also: Allu Arjun: బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్? (అల్లు అర్జున్)
సహజంగా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్ల కు బిల్లులు చేయడం అనేది ప్రభుత్వం భాద్యత.. గత ఐదేళ్ల పాటు చెల్లించకుండా వేల కోట్లు పెండింగ్ ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఇక, వాటిని ఇవాళ చెల్లిస్తున్న బిల్లులలో చిన్న, చిన్న ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేసిన 26 వేల మందికి 10 లక్షల లోపు బిల్లులవి 586 కోట్లు నిధులు విడుదల చేశారు.. ఇదే క్రమంలో 650 చిన్న కంపెనీలకు గాను ప్రభుత్వ రాయితీలు కింద 90 కోట్లు విడుదల చేశారు.. రాష్ట్ర ప్రభుత్వ వివిధ వర్గాలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ కింద 500 కోట్లు విడుదల చేశారు.. ఆరోగ్య శ్రీ బకాయిలు దాదాపు 3 వేల కోట్లు పెండింగ్ పెట్టింది.. దీనిలో విడతల వారికి ఇప్పటికే కొన్ని చెల్లింపులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవ కు 400 కోట్లు చెల్లింపు చేసింది.. అమరావతి.. రైతులకు ఇచ్చే ఏడాది కౌలు పెండింగ్ బకాయిలను 241 కోట్లు రుపాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇవాళ సాయంత్రం లోగా 6700 కోట్లు రుపాయిలు పెండింగ్ బిల్లులు వారి వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి..
తాజావార్తలు
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!