Chittoor: ఏడాది కష్టం.. క్షణకాలంలో నేలమట్టం.. గ్రామ ప్రజలను హడలెత్తిస్తున్న ఏనుగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chittoor: ఓ మహిళా ప్రకృతి వ్యవసాయం చేసింది. ఏడాది పాటు రాత్రి పగలు నిద్రాహారాలు మాని పెట్టిన పైరును కంటికి రెప్పలా కాపాడుకుంది. అయితే ఆమె కష్టానికి ప్రతిఫలం లేకుండా పోయింది. ఆరుగాలం కష్టపడి పెట్టుకున్న పంటను ఏనుగుల గుంపు నాశనం చేసింది. ఈ ఘటన చిత్తూరులో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా లోని బైరెడ్డిపల్లి మండలం లోని కడతట్లపల్లె గ్రామం లోని పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ క్రమంలో కోతల దశలో ఉన్న మూడు ఎకరాల అరటి తోట నేలమట్టం అయ్యింది. ఈ తోటను ఆ గ్రామానికి చెందిన వరలక్ష్మి అనే మహిళా రైతు సంవత్సరం పాటు ప్రకృతి వయవసాయ పద్దతులను ఉపయోగించి సాగు చేసింది.
Read also:War 2: ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన యష్ రాజ్ ఫిల్మ్స్…
Also Read
- Inter Results Error: 60 మార్కులొస్తే 6 మార్కులు వేసిన లెక్చరర్.. దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన సర్కార్..!
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
కాగా ఆ తోట బాగా పండి కోతకు వచ్చింది. ఇక కాయలు దింపాలి అనుకుంటున్న సమయంలో ఏనుగుల గుంపు తోట పైన దాడి చేసి అరటి చెట్లను నాశనం చేసాయి. ఈ ఘటనతో ఆ మహిళకు రూ/ 3 లక్షలు నష్టం వచ్చింది. కష్టపడి పెట్టిన పైరు తీరా చేతికి వచ్చే సమయానికి ఇలా జరగడంతో వరలక్ష్మి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతు కుటుంబం కోరుకుంటుంది. కాగా ఏనుగుల గుంపు సంచారంతో అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామ ప్రజలు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
తాజావార్తలు
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
-
Eating on Banana Leaves: అరిటాకులో భోజనం.. సంప్రదాయం వెనుక దాగి ఉన్న అద్భుత ఆరోగ్య రహస్యాలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!