2 కోట్ల టన్నులైనా ధాన్యం కొంటామన్నారు..? ఏమైంది : ఎంపీ అరవింద్
ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటికే ఈ వివాదం రోజు రోజుకు హీట్ పుట్టిస్తుంది. మొన్న కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఏ పంట వరి పంట వేయోద్దని వరి విత్తనాలు అమ్మొద్దని హెచ్చరించారు. దీనిపై ప్రతిపక్ష నేతలు సైతం ఫైర్ అయ్యారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై మండి పడ్డారు. రైతుల జోలికి వస్తే ఊరుకోమని కలెక్టర్ను హెచ్చరించారు. ఇదిలా ఉంటే తాజగా ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. గతంలో 2 కోట్ల టన్నులైనా ధాన్యం కొంటామన్నారు. ఇప్పుడు వరి వేయోద్దని అంటున్నారు. దీనిలో ఆంతర్యం ఏంటని ఎంపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఏడేళ్లలో ఎంత ధాన్యం ఎగుమతి చేశారో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. బాయిల్డ్ రైస్ మాత్రమే కొనమని కేంద్రం చెప్పిందన్నారు. పుడ్ ప్రాసెసింగ్ పెంచుకుంటే కేంద్రం 80శాతం సబ్సీడీ ఇస్తుందన్నారు. వరి అమ్మకపోతే గంజాయి విత్తనాలు అమ్మాలా..? అంటూ అరవింద్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని ఎంపీ అరవింద్ అన్నారు. ఏ పంట వేయాలో నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు.
Also Read
- Tags
- bjp
- Dharmapuri Aravind
- kcr
- rice
- TRS
తాజావార్తలు
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!